యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసిన భక్తులే దర్శనమిచ్చారు. క్యూలైన్ల గుండా తూ
యాదాద్రి, ఆగస్టు 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యరాధనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాభిషేకాలతో నిత�
యాదాద్రి, ఆగస్టు 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యరాధనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాభిషేకాలతో నిత�
యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా సాగింది. బుధవా రం తెల్లవారుజామున అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మే ల్కొలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
స్వామివారి ఖజానాకు రూ.22,58,871 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్య పూజలు బుధవారం కోలాహలంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన, నిజ�
తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామి వారి ఖజానాకు రూ.47,19,956 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. శ్రావణమాసం చివరి ఆదివారంతో పాటు వరుస సెలవు�
దర్శకేంద్రుడు రాఘవేందర్రావు ఆకాంక్ష యాదాద్రి, ఆగస్టు 19: యాదగిరిగుట్ట క్షేత్రం ఒక అద్భుతమైన కట్టడమని, ఇలాంటి ఆలయాన్ని పునర్నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నీ శుభాలే జరగాలని దర్శకేంద్రుడు కే రాఘవ�
Raghavendra rao | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి గురువారం సాయంత్రం ఉభయ జోడు సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గరుడ వాహన సేవ, అమ్మవారికి తిరుచ్చి సేవ చేపట్టారు. రాత్రి 7 నుంచి 7:45 గంటల వరకు సాయంకాలపు ఆరాధన జర