యాదాద్రి, ఆగస్టు 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం
యాదగిరిగుట్టలో శ్రావణ మాసం సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సుదర్శన నారసి
యాదాద్రి, జూలై 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్�
స్వయంభూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు గురువారం నిజరూపంలో దర్శించుకొని తరించారు. ఉదయం 5:15 గంటలకు స్వామివారి నిజాభిషేకంలో భాగంగా ఆభరణాలు, పూలమాలలు తొలగించి స�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్జిత పూజల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టికెట్ తీసుకున
స్వామి ఖజానాకు రూ.8,73,934 ఆదాయం యాదాద్రి, జూలై 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంల�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామివారిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాలినడక దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు యాదాద్రి పాదాల వద్దకు చేరుకున్న ఆయన మెట్ట మార్గం గుండా కాలినడకన స్వయం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ దివ్యక్షేత్రంలో శనివారం స్వాతినక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సం ప్రదా�
వైభవంగా నారసింహుడికి నిత్యారాధనలు స్వామి ఖజానాకు రూ.11,18,889 ఆదాయం యాదాద్రి, జూలై 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుప�
Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి
వైభవంగా స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం శ్రీవారి ఖజానాకు రూ.46,26,300 ఆదాయం యాదాద్రి, జూలై 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహి�
సీఎం దార్శనికతతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి/సంగెం, జూన్29: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునర్నిర్మించారని పంచాయ�