సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహుడి దర్శనం యాదాద్రి, మే 28: యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కిత�
ఇల వైకుంఠం పునర్నిర్మాణం తర్వాత మహాద్భుతంగా మారిన ఆలయం స్వామివారి దర్శనానికి రోజూ 20 నుంచి 25 వేల మంది రాక సెలవు దినాల్లో 50 నుంచి 60 వేల మంది.. భారీగా పెరిగిన హుండీ ఆదాయం అబ్బురపడేలా నిర్మాణాలు, వసతులు చూసి తరి�
యాదాద్రి, మే 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో మంగళవారం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరు�
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, సిబ్బ�
Justice Chandraiah | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య (Justice Chandraiah) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా స్వయంభు దర్శించుకుని
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఖజానాకు 14,29,597 ఆదాయం యాదగిరిగుట్ట రూరల్, మే 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో సోమవారం స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ప్రధానాలయంలోన�
యాదగిరిగుట్ట రూరల్, మే 8 : మండలంలోని మల్లాపురంలో జరుగనున్న కొత్త విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి బొడ్రాయి ప్రతిష్ఠ చేశారు. కార్యక
హైదరాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధిక�
యాదాద్రి, మే 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించి, తిరువ�