వైభవంగా రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు మూడో రోజు విగ్రహాలకు హవనాలు, మంత్ర పుష్ప నీరాజనాలు యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయ
వైభవంగా శ్రీరామలింగేశ్వర ఆలయ మహాకుంభాభిషేకం స్మార్తాగమశాస్త్ర పద్ధతిలో మహాద్భుతంగా నిర్వహణ యాదాద్రి, ఏప్రిల్ 21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయ పం�
యాదాద్రి రామలింగేశ్వరాలయం ఉద్ఘాటనోత్సవాలు ప్రారంభం విఘ్నేశ్వరుడి పూజతో శ్రీకారం స్వయంభూ లక్ష్మీనరసింహుడి అనుమతితో పూజా కార్యక్రమాలు నేడు యాగశాల ప్రవేశం యాదాద్రి దివ్యక్షేత్రంలోని పర్వతవర్ధినీ సమే�
మన ఊరు-మన బడికి వడివడిగా అడుగులు తొలి విడుత రూ.30.73 కోట్లతో వసతుల కల్పన ఉపాధి నిధులు మరో రూ.4.14 కోట్లు వెచ్చింపు త్వరలో పనులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు జూన్ నాటికి 163 పాఠశాలల్లో 612 సమస్యల పరిష్కారానిక
నేటి నుంచి మహాకుంభాభిషేకం 25న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం అదే రోజు నుంచి భక్తులకు దర్శనం రూ.60 కోట్లతో రామలింగేశ్వర దేవాలయం పునర్నిర్మాణం యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినం పురస్కరించుకొని స్వయంభు నారసింహుని ద
25న గుట్టకు సీఎం రాక ఐదు రోజులపాటు ఘనంగా మహోత్సవాలు : ఈవో గీత యాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర సన్నిధిలో ఈ నెల 20న ఉదయం 9 గంటలకు మహాకుంభాభిషేక మహోత�
ఈ నెల 25 వరకు యాదాద్రి శివాలయంలో ఉత్సవాలు పాంచాహ్నిక దీక్షతో పంచకుండాత్మక రుద్రయాగం పాల్గొననున్న బహ్మవేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందాలు 25న సీఎం కేసీఆర్ రాక వివరాలు వెల్లడించిన యాదాద్రి ఆల
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు యాదాద్రి, ఏప్రిల్ 17: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నర్సింహ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం బారులు దీరారు. సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు
చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో పట్టుకున్న పోలీసులు ఇద్దరి అరెస్ట్ చౌటుప్పల్, ఏప్రిల్ 16 : మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో లారీ కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న 700 కిలోల గంజాయిని చౌటుప్పల్�
టీటీడీ స్థాయికి యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన�