టీటీడీ స్థాయికి యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు.
యాదాద్రి, ఏప్రిల్ 11: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ �
యాదాద్రి, ఏప్రిల్ 10 : యాదాద్రి స్వయంభువుడైన లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటుచూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపి�
హైకోర్టు ఉత్తర్వులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలందుకుంటోంది. జిల�
యాదాద్రి, ఏప్రిల్ 6 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బుద్ధ మురళి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్�
యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి రాజన్న క్షేత్రంలో వైటీడీఏ బృందం వేములవాడ/మల్యాల, ఏప్రిల్ 4: వేములవాడ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతోపాటు కాకతీయ వైభవం ఉట్టిపడేలా రాజన్న ఆలయ అభివృద్ధి నమునాలను రూపొందిస్త
యాదాద్రిలో కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శ్రీవారి ఖజానాకు రూ.17,75,028 యాదాద్రి, ఏప్రిల్ 4 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు సోమవారం ఘనంగా అభిషేకం చేశారు. ఉదయం ఆలయా
సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం సాధ్యమైందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్టపతులు, ఇంజినీర్లు, జిల్లా ప�
యాదాద్రి భువనగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఇవాళ యాదాద్రి వచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని రోజా దర్శించుకుని, మొక్కులు చెల్లించు�
నేటి నుంచి అమల్లోకి.. స్వయంభువుడి దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అంద�