ఇందుగలడందులేడని సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు.. ఈ స్తంభంలో ఉన్నాడా? అని అడిగాడు హిరణ్యకశ్యపుడు. ఉన్నాడని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు.. తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం నరసింహ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించాడు
దేశంలో వెయ్యేండ్లుగా అలరారుతున్న దేవాలయాల గురించి తెలుసుకొందాం భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే.. మొట్టమొదటగా చెప్పుకోవలసింది ఆలయాలే. ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి.. ఎలాంటి సాంకేతికత
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం �
నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఆ స్వామి మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం
నేడే యాదాద్రి ఆలయ పునరవతరణ 19వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్ ఆలయ విశిష్టతను చాటేలా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం మధ్యాహ్నం తర్వాత సాధారణ భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం విశిష్ట పర్వాల్లో కుటుంబ సమేతంగా పాల్
సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్లో గండకీ నదిలో దొరుకుతాయి. వీటిని విష్ణు సంబంధమైనవిగా భావిస్తారు. వీటిలో నరసింహ సాలగ్రా�
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ యాదాద్రి, మార్చి 27 : కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వ నిధులతో భారీ ఎత్తున నిర్మించిన గొప్ప హైందవ దేవాలయం మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆద�
పుణ్యస్నానాలకు కొండ కింద లక్ష్మీ పుష్కరిణి రూ.33.69 కోట్లతో గుండి చెరువు సుందరీకరణ సకల వసతుల క్షేత్రం యాదాద్రి అధునాతనంగా కల్యాణకట్ట మాలధారుల కోసం దీక్షాపరుల మండపం నిత్యాన్నదానానికి సత్రం యాదాద్రి శ్రీల�
వేల గంటలపాటు చేసిన మేధోమధనం.. కొన్ని వందల సంఖ్యలో పుస్తకాల పఠనం గుడి పనుల కోసం వేల మైళ్ల ప్రయాణం.. నిర్మాణ నిర్వహణకు 20 కమిటీల ఏర్పాటు ఒక్కో కమిటీలో పదుల సంఖ్యలో నిపుణులు.. ప్రణాళికాబద్ధంగా సాగిన ఆలయ నిర్మాణ�