యాదాద్రిలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా వైటీడీఏ అధికారులు సకల జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ,
Yadadri temple | యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర
28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా చుట్టూరా ప్రాంతాలలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. యాదాద్రి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పర్యాటక కేంద్రాలత
యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో అతి ముఖ్యమైన ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. సాప్తాహ్నిక పవిత్రమైన పంచకుండాత్మక మహాక్రతువును ఆగమశాస్త్రబద్ధంగా రుత్విక్కులు ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతిపాఠ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి �
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ప్రధానార్చక బృందం పంచకుండాత్మక మహా యాగాన్ని వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతిపారం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమధనం, అగ్ని ప్ర
ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు యాదాద్రి, మార్చి 21: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ నగరిని మరింత విస్తృతితో, విశేషాలతో తీర్చిదిద్దుతున్నారు. �