నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టపై అ
తూర్పు దిక్కున ఉన్న పంచతల రాజగోపురం నుంచి మొదటి ప్రాకారంలోకి ప్రవేశించి కుడివైపునకు తిరిగితే ఈశాన్యం దిక్కున త్రితల రాజగోపురం కన్పిస్తుంది. ఇదే లక్ష్మీనరసింహుడి ముఖమండపానికి ప్రధాన ద్వారం. పంచతల రాజగ�
స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభువుల దర్శనం నేత్రపర్వంగా మహాకుం�
హైదరాబాద్ : కృష్ణ శిలలతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగనున్న
యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్త
యాదాద్రి ఆలయ వేళలు ప్రకటించిన ఈవో యాదాద్రి, మార్చి 25 : యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్లైన్ దర్శనాలు అమలు చేస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు
గుడి కడితే వెయ్యేండ్ల పాటు చరిత్రలో నిలవాలి.. పునాది నుంచి గోపురం దాకా పటిష్ఠంగా ఉండాలి..భూకంపాలు వచ్చినా తట్టుకొనే శక్తి కలిగి ఉండాలి..పది తరాలకు సరిపడా సదుపాయాలుండాలి..యాదాద్రి ఆలయం అంతటి బలాన్నే పొందిం
యాదాద్రిలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా వైటీడీఏ అధికారులు సకల జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ,
Yadadri temple | యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర