ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇతర నగరాల నుంచీ గుట్టపైకి సేవలు విస్తరిస్తామని వెల్లడి ఉప్పల్ నుంచి రూ75, జేబీఎస్ నుంచి రూ.100 చార్జి ఉప్పల్, మార్చి 30: యాదాద్రి కొండపైకి మినీబస్�
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధ�
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలీహిమ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. హరితహారంతో పాటు పలు పథకాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఎరిక్ సోలీహిమ్.. ఇప్పుడు యా
స్వయంభువుల పునర్దర్శనంతో తన్మయత్వం ప్రధానాలయం నిర్మాణం చూసి అబ్బురం తలనీలాల సమర్పణ.. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధిపై హర్షాతిరేకాలు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా
తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి �
యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహ�
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం, వర్తమానానికి పరిమితమైనట్లయితే ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నది. కానీ, మధ్యయుగాల నుంచి భారతదేశ చరిత్రను,
యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల�
సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపుడై నవ యాదాద్రికి సంకల్పించగా, ఆ మహాయజ్ఞంలో భాగస్వాములై ఇల వైకుంఠాన్ని సాక్షాత్కరింపజేయడంలో ఎందరో నిపుణుల కృషి ఉంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో చారిత్రక, ఆధ్యాత్మిక వైభ�