యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంతో పాటు అనుబంధ పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది.
స్వయంభూ నారసింహుడి పునర్దర్శనం పునఃప్రారంభమై 6 నెలల తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వామి చెంతకు రానున్నాడు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం �
యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజ�
Yadadri temple |యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కన్పించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణక�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలోని అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ప
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఆమె మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో యాదాద్రి మాఢవీధులు, క్యూ కాంప్లెక్స�