యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో దాదాపు లక్ష మంది భక్తులు ఆలయానికి తరలిచ్చారు. ధర్మ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గం�
Daniel MX | సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆన్లైన్ పనులు చక్కదిద్దుతూనే 18 దేశాలు తిరిగాడు. మళ్లీ ఇండియాకు వస్తే.. హిందువుగానే తిరిగి వెళ్తానని అంటున్నాడు మెక్సికోకు చెందిన డాన�
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
కోట్లు ఆశచూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయినా బీజేపీ బుద్ధి మారడం లేదు. స్వామిజీలతో తమకేం సంబంధం లేనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం ప్రజలను విస్మయానిక�
“ మాది ధర్మమైన పార్టీ. మేమంతా ధర్మంవైపే ఉంటాం. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు.
Yadadri | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నిత్య, శాశ్వత
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో త్వర లో బ్రేక్ దర్శనం భక్తులకు అందుబాటులోకి రానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నా
పర్యావరణ అనుకూల హరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' గుర్త�
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 - 2025 సంవత్సరాలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు
Solar eclipse | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు