యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం స్వర్ణ వర్ణపు కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఎటుచూసినా బంగారు వర్ణపు లైట్లతో ధగధగలాడుతున్నది. కార్తీక మాసం తొలిరోజు ప్రధానాలయ ప్రాంతాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. వైటీడీఏ సిబ్బంది డ్రోన్ కెమెరాతో యాదాద్రి అందాలను బంధించారు. –