గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు పట్టణంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశ�
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహ�
రామన్నపేట బార్ సోసియేషన్ ఎన్నికల్లో మూడోసారి అధ్యక్షుడిగా ఎండి మజీద్ ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎండి మజీద్, కార్యదర్శిగా యాదసు యాదయ్య ఎన్నికయ్�
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు శ్రీర
చేనేత కార్మికుల రుణమాఫీలో మిగిలిపోయిన చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేయాలని గురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ
మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో..
మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు మోత్కూరుకు వచ్చిన ఎమ్మెల్సీ న
పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్కర్రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖ�
బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ ఆలేరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ జమాల్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన..
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 27న జరిగే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవమునకు గోటి తలంబ్రాలుకై (భద్రాచలం మాదిరిగా) వడ్ల నుండి బియ్యం వలిచే..
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జూకంటి రవీందర్ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య అధ్యక్షతన సాహిద్ దివాస్ ను పురస�
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో శనివారం సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న రెండు బోర్లలో..
రాజాపేట మండలంలోని రఘునాథపురం వాగులోని చెక్ డ్యాం వద్ద గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తెలం
బీబీనగర్ మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీని ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండారి రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దొంతిరెడ్డి