రోడ్డు భద్రతా నియమాలు ప్రజలు తప్పక పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.సబిత అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద�
తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు నామినేటెడ్ డైరెక్టర్లు–చైర్మన్ల నియామకం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ �
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు గంధం ఊరేగింపు ముతావలి, ముజావర్ ఎండీ జానిపాషా ఇంటి నుండి ప్రారంభించి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమ�
గుర్రపు డెక్క ఆకు తొలగింపుతో రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అంది ఊరట కలుగుతుందని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల పర
బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి తండా సర్పంచ్ గోవింద్ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల�
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సిరిపురం -పెద్ద కాపర్తి రోడ్డు ధర్మారెడ్డి పల్లి కాల్వ పై కల్వర్టు నిర్మాణ పనులు ఇరువైపులా రోడ్డుకు ఒక మీటర్ లోతులో సింగిల్ ట్రాక్ కల్వర్టు నిర్మించడంపై రైతులు ఆం�
గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇ
రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు కునూరు సాయికుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం గ్రామంలోని ప�
బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామం నుండి మెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజ�
బీబీనగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ�
బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులకు గ్రామస్త�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. రాజాపేట మం
గ్రామ పౌరులు, యువత, అన్ని వర్గాల వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, రామన్నపేట మండలం పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో..