స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్త�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి వరుస కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అక్కడ మనుగడ లేదని ఈ నిర
నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి నుండి పున్న కైలాష్ నేతను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాయడం పట్ల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిష్టిబొమ్మను తెలంగాణ ప్�
రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థి�
చౌటుప్పల్ మాజీ సర్పంచ్, సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యుడు చింతల భూపాల్ రెడ్డి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మం
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కోటీశ్వరులు అయ్యే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండల కేంద్రంలోని �
ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు దేవినేని సంతోష్ కుమార్ సోమవారం యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చే�
మోటకొండూర్ మండల కేంద్రంలోని శివాలయానికి సంబంధించిన భూమిపై వెంటనే సర్వే నిర్వహించాలని, అట్టి భూమిని గుర్తించి హద్దులు పెట్టాలని కోరుతూ శివాలయ, అయ్యప్ప స్వామి భక్తులు శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ఎదు�
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ప్రభుత్వ వైద్య వనరులపై నమ్మకం పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్
పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని సింగారం గ్రామ పాడి రైతులు శనివారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్ర గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు.
బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో సొంత ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కొండమడుగు గ్రామస్తులు శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజే�
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల న�
గ్రామాల్లో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ముందుండాలని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షురాలు ఏనుగు వాణి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని గ్�