బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ప్రధాన కార్యదర్శి
స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మహిళల పాలిట గొప్ప వరమని బీబీనగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్, మహబూబ్నగర్ ఎంపీ డీకే.అరుణ అన్నారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్లో నిర్వహించిన స్వస్త్ నారీ, సశక్త్ పరి�
Mandula Samuel | ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు మానుకుని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచార
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ జాతీయ బ్యాంకులకు ధీటుగా పోచంపల్లి బ్యాంకుల్లో అధునాతన సేవలు అందిస్తున్నట్లు పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని పోచంపల్
ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట నిర్వహించే ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్, మెహర్ నగర్, గౌస్ కొండ, రామలింగంపల్లి, భీమనపల్లి గ్రామాల్లో పలు అ�
పాడి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి షోకాజ్ నోటీసులు అందజేయడం స�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప�
పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు.
వర్షంలో సైతం విద్యుత్ అధికారులు కష్టపడి పని చేశారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లను ఈదుకుంటూ వెళ్లి పునరుద్ధరించారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియా నిధులు విడుదల చేసి బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రా�
తనను గత పది రోజులుగా ఏదో శక్తి రమ్మని పిలుస్తుందంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) హైదరాబాద్ రామంతపుర్లో గల �
రెడ్డిల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ఆదుకోవాలని, గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్�
పది రూపాయల కాయిన్ మింగి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్వస్థతతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.