బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నో ఉద్రిక్తతలు, బల సమీకరణలు, వ్యూహాల నడుమ సాగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొండమడుగు గ్రామంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కడెం ప�
బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో పార్టీ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘనంగా సన్మానించారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన సర్పంచులకు సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బల
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారుగా 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ
కెనరా బ్యాంక్ పోచంపల్లి శాఖలో సర్వర్ డౌన్తో కంప్యూటర్లు పనిచేయక పోవడంతో మంగళవారం వినియోగదారులు బ్యాంక్ ఎదుట, ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. శుక్రవారం నుండి మంగళవారం వరకు సర్వర్ డౌన్తో బ్యాంక్
బీబీనగర్ మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జిల్లా గ్రామీణ సంస్థల అదనపు కలెక్టర్..
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులోని కొండమడుగు మెట్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద సీఐ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రె�
రాఘవపురంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారు శంకర్ గౌడ్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు..
బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎ
స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎవరైనా రెబల్గా నామినేషన్ దాఖలు చేసిన వారికి బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొం�
రాజాపేట గురుకుల పాఠశాలలో జరిగిన గొడవ నేపథ్యంలో అధికారులు, పోలీసులు బుధవారం విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్, సెకండ