బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియ�
భారీ వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరిగితే బాధితులను పరామర్శించి పరిహారం ఇవ్వాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డ�
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిల�
ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టిన కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా నాయకురాలు, మాజీ జడ్పీటీసీ తోటకూర�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�
ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో �
చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ఓటర్ల జాబితా, వార్డుల వారిగా విభజన సరైన పద్ధతిలో జరగలేదని తెలుపుతూ ఎంపీడీఓ సందీప్ కుమార్కు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ శనివారం వినతిపత్రం అంద�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య మేరా యువ భారత్ యాదాద్రి జిల్లా సౌజన్యంతో జిల్లా క్రీడల అధికారి ధనుంజయను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
కబేలాలకు తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్టు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి నుండి ఆవల నానాజీ, రుత్తల రమేశ్, గోళ్లు వెంకటరమణ ముగ్గురు వ�