రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని మోటకొండూర్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ లో బీసీ సంఘంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్, వివిధ కుల
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల �
రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏ�
గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్ఐ
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలంలో పోచంపల్లి, రేవనపల్లి, గౌస్ కొండ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మల్లికార్జున విద్యా సంస్థల అధినేత మారేపల్లి మల్లారెడ్డికి ఉత్తను ఉపాద్యాయ అవార్డు దక్కింది.
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్పై వేరే గ్రామానికి పంపిస్తున్నారని, డిప్యూటీషన్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భీమనపల్లి గ్రామానికి చెందిన
నూతనంగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ కు వాటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి భవనం నుంచి కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
సీపీఆర్పై అవగాహన సామాజిక బాధ్యత అని బీబీనగర్ పీహెచ్సీ వైద్యురాలు మౌనికా రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, మెడికల్ సిబ్బందికి సీపీఆర్పై అవగా
రామన్నపేట మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం, ఉదాధ్యాయులు కలాం జీవితాన్ని, దేశానికి
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాల�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి �