రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ అండర్–14 బాల బాలికల రాష్ట్రస్థాయి స్టాఫ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ మధు శనివారం తెలిపార�
రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు.
మహిళ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజాపేట మండల కేంద్రంల
రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాల సిద్దులు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతి చెందాడు. సిద్దులు రాజాపేట ఎస్బీఐ బ్యాంక్లో..
ఎన్నికలలో చేనేతల రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత దానిని రూ.లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఇడం కైలాసం అన్నా�
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం పోచంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయం, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మి
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామానికి చెందిన ఏర్పుల కృతికకు దాసన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. స్వర్గీయ వెంకటేష్ కుమార్తె కృతిక ప్రస్తుతం ఘట్కేసర్లోని వివేకానంద జూనియర్ కాలేజ్లో ఇంటర్మ
శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో కండ్లు ఒకటని, స్పష్ట మైన చూపు లేకపోతే జీవితంలో అనేక పనులు కష్టతరంగా మారుతాయని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా..
భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కల్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో ఎజోలా కంపెనీ సీఎస్ఆర�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు గ్రామ సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి , నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. మద్యం విక్రయిస్తే..
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు ఆల్వా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావును �