భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం పెంచి ఇవ్వాలని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్ల�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్సన్-ఇన్-చార్జ్ (పీఐసీ) కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్టీ నెం.382ను సోమవారం జారీ చ�
అంబేద్కర్ భవనంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గూనీ నరేష్ కుమార్తె గూనీ అభినయశ్రీ రగ్బీ 75 చాంపియన్ షిప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. సోమవారం నాడు హైదారబాద్ గచ్చిబౌలిలోని..
రామన్నపేట ఎస్ఐగా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నలగొండ సీఎస్లో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై రామన్నపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భువనగిరి పట్టణంలోని హోటల్స్ పరిసరాలు, ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నా, నాణ్యత లేకున్నా జరిమానాతో పాటు హోటల్స్ ను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం భువనగిరి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యద
ఇన్సైట్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్రన్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన అభినవ యూత్ అసోసియ�
పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి ఎండీ.యూసఫ్ అలీ సోమవారం విడుదల చేశారు. సంఘంలో 9 మంది డైరెక్టర్లను రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులు ఎన్నుకుంటారని, ఇందులో ఇద్దరు మహిళా డైరె�
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భువనగిరి యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వ
జూలై 5న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చా�
ఓటర్ల జాబితా సవరణను బిఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఓటర్ల జాబితా సవరణకు
భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వ�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీబీనగర్ మండలంలోని 46 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) నియమించినట్లు తహసీల్దార్ శ్యాంసుందర్ �