భూదానోద్యమం ప్రపంచానికే స్ఫూర్తి అని, ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్త�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో కార్�
వేసవి కాలంలో గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాజాపేట ఎస్ఐ లింగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు జరగకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అన్నారు. ఇంటి ఆవరణలో..
జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామం. కానీ బస్సులు మాత్రం ఆగడం లేదు. దీంతో బీబీనగర్ మండలంలోని గూడూరులో బస్ స్టాప్ కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 4 వేల జనాభా కలిగిన గూడూ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్ల�
ఉపాధి కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్ర
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గూడూరు జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు గూడూరు సహజానంద రెడ్డి గూడూరు ప్రాథమిక పాఠశాలలో మూడు కొత్త తరగతి గదులను నిర్మించారు. �
రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ
కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలపై అవగాహన పెంపొందుతుందని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాటలు రాని వారు, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులక�
రాజాపేట మండలంలోని కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తాసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాట�
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని బీఆర్ఎస్ రాజాపేట మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపు�
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజాపేట మండలంలోని చల్ల�
గతంలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గంను పునరుద్ధరించాలని, నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మండల అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్ట
రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బూరుగు పోశెట్టి (60) తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడగా..