సమగ్ర నీటి పారుదలతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహమ్మద్ ఖుర్షీద్ మొయినుద్దీన్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శ�
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు ఆయన ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని మాజీ ప్రభుత్వ విప�
హిందువుల సంస్కృతి రక్షణకు సమాజం సంఘటితంగా ముందుకు రావాలని కాశీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామి పిలుపునిచ్చారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామం పరిధిలో పలువురు నాయకులు ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మ�
ఉద్యమ నాయకుడు, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు గుర్రం సిద్ధి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అన్నారు. శనివారం రాములు కుటుంబ సభ్య�
పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం యువత సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పోచంపల్లి మున్సిప�
గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండ
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. �
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�
భూదానోద్యమం ప్రపంచానికే స్ఫూర్తి అని, ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్త�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో కార్�
వేసవి కాలంలో గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాజాపేట ఎస్ఐ లింగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు జరగకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అన్నారు. ఇంటి ఆవరణలో..
జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామం. కానీ బస్సులు మాత్రం ఆగడం లేదు. దీంతో బీబీనగర్ మండలంలోని గూడూరులో బస్ స్టాప్ కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 4 వేల జనాభా కలిగిన గూడూ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్ల�