రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భ�
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవార
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హతను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను ఆయన
ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా
బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీలో మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ
బీబీనగర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం పరిశీలించారు. డబుల్ బెడ్రూంల వద్ద నీటి సౌకర్యం, విద్యుత్, రోడ్డు ఏర్పాటు పనులను చేపట్టాలని అధిక�
రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై నిరసనగా శుక్రవారం బీబీనగర్ పట్టణ కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా న
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని ప�
భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం అన్నారు. బీబీనగర్ మండలంలోని మాధారం గ్రామంలో మంగళవారం నిర్వ
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవపురం, వెంకిర�
కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగలా సాగిందని, కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని బీబీనగర్ మండల మాజీ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజన�
రైతుల ధాన్యం కొనాలని, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు ఆపాలని, అధికార పార్టీ నేతలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్�
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్, జూలూ�
బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వరిగంటి శ్యామ్గౌడ్తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో