బీబీనగర్ మండలంలోని రాయరావుపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 178 రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో జారీ చేసిన పట్టా పత్రాలను పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామ స
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి విమర్శించారు. మంగళవారం రాజా�
రాజాపేట మండలంలోని నమిలే గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ లక్క అలివేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించి పనుల నాణ్యత, నిర్మాణ వేగం
భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్లో గల కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల (కేజీబీవీ)ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త విద్యా సంవత్స�
తెలంగాణలో వైద్య సేవలు, వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తొలి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్ పర్సన�
గృహ కార్మికుల పట్ల యజమానులు గౌరవంగా వ్యవహరించాలని సిడిపిఓ శైలజ అన్నారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో �
బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి..
బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండ�
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధ
రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువ క్రికెటర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఊట్కూరు రాజ్కుమార్, వాణి దంపతుల కుమారుడైన యశ్వీర్ గౌడ్ తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు
గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం (హబ్ అండ్ స్పోక్ సెంటర్)ను గురువారం అధికారులు సందర్శించి పనితీరును పరిశీలించారు. �
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ �
భువనగిరి నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మండల అధ్యక్షులను నియమించడంలో కాంగ్రెస్ పా6ర్టీ దళితులకు ఒక అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దళితులను అవమానప