సాలార్జంగ్ మ్యూజియం బోర్డు డైరెక్టర్గా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శీలం రాజిరెడ్డి నియమితులయ్యారు. సోమారం గ్రామానికి చెందిన...
అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు నిరంకుశంగా దాడి చేసి అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భూదాన్ పోచంపల్లిలో సోమవారం నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, పార
రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ఎమర్జెన్సీ పాలనలా కొనసాగుతుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం �
మాజీ మంత్రులపై పోలీసుల దాడి హేయమైన చర్య, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్, విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీబీనగర్లోని పోచంపల్లి రాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల ముందు ని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్
భువనగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
భువనగిరి పట్టణంలోని బార్ పేట్, ఎల్బీనగర్ లో భువనగిరి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సిద్ధంకి కోటయ్య ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా డబ్బు చప్పులతో బోనాల ఊరేగింపు శనివారం నిర్వహించారు. బోనాల ఉత్సవం
అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని మాజీ ప్రభుత్వ విప్ సునీతా మహేందర్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను తాము వ్యక్తిగతం�
రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తేనే ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని మోటకొండూర్ ఎస్ఐ కుమారస్వామి యాదవ్ అన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు, ప్రజలకు బుధవారం మండల కేంద్రంలో..
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలంతో గళం విప్పి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అక్షర పోరాటం సాగించిన ప్రముఖ పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు, స్వర్గీయ షోయబుల్లాఖాన్ స్మారకార్థం ఆలేరు �
యోగా ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. మంగళవారం బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని...
రియాక్టర్లు పూర్తిగా మరమ్మత్తులు అయ్యేవరకు హెజోలో లాబరేటరీస్ కంపెనీని సీజ్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు తెలిపారు. శనివారం భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మౌనం వీడి, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. మంగ�