ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మౌనం వీడి, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. మంగ�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పాలక మండలి తొలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ సత్యనారాయణతో పాటు పాలక మండలి సభ్యులు తొలి సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయాలు �
పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి మారాలని యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు. బుధవారం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ�
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్
ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ్లకు, కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో రాజకీయ సమాధి తప్పదని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె
బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్తో పార్టీ నాయకులు కేక్ కట్ చేయ�
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ క�
భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అ�
రూ.10 వేల కోట్లు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్ మీద, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే సీఎం రేవం
భువనగిరి పట్టణంలోని పహాడీ నగర్లో గల ఓ ఇంటిలో సోదాలు నిర్వహించగా గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న మొహమ్మద్ అజమ్ ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి సుమారు...
ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మ అన్నార
బీబీనగర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారులుగా ఆరుముళ్ల సుదర్శన్, గోస్కొండ సంజీవరావు, అధ్యక్షుడిగా బొమ్మగాని గురులింగం గౌడ్, ఉపాధ్�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంల�