క్రషర్ మిషన్ ఏర్పాటు అనుమతులు రద్దు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ను గట్టుప్పల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఇడం కైలాసం కోరారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 216లో ఏర్పాటు చేయనున్�
బీబీనగర్ గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద గ్రామానికి చెందిన వాహనాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులతో కలిసి ట
రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో ఆదివారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన నందగిరి రమేశ్ మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన..
ఎంఎస్ఎంఈ–ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలోని ఈడిసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం ప్రధానమంత్రి ముద్ర య�
రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీబీనగర్ మండలం రహీంఖాన్గూడెం (అన్నవరం) గ్రామంలో శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం..
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�
యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతు దామోదర్రెడ్డి అన్నారు. తనకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇగ తనకు యూరియా దొ�
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుండి..
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి పట్టణ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బందనాదం బాల ఆకాశ్ మరణించాడని, కావునా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల నష్ట పరిహ�
చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్గా మోదుగాల పావని రమేశ్ గౌడ్, వైస్ చైర్మన్గా గోసిక వినయ్ ఎన్నికయ్యారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించార�
కుమ్మర్లు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలని కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన పోలేపల్లి లక్�