భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన గ్రామ సభ నిర్వహించ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణు�
రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, ఉపాధి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీబీనగర్ మండలానికి చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అ�
ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని కన్యక�
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్�
ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో అడుకుంటుందని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయమని బీఆర్ఎస్ మోటకొండూర్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమ�
లక్నోలో జరిగిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమ్మేళనం(2026) లో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు మూడు జాతీయ అవార్డులు లభించాయి. జూన్ 5 నుండి 7వ తేదీ వరకు లక్నోలో భారత్ రత్న సహకారిత సమ్మన్ సంబంధించిన �
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళ మార్కెట్ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన జంక్షన్ బ�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ ఆఫీసులో ఎశాల అశోక్ అధ్యక్షతన న�
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంల�
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఒక నిండు గర్భిణి మృతదేహంపై నుండి మంగళసూత్రాన్ని (పుస్తెలతాడు) దొంగిలించిన అమానుష ఘటన గురువా�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమ
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోట�
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన స్వర్గీయ మీసాల భిక్షపతి-మణెమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గ్రామాభివృద్ధికి చేయూతనందించారు. గ్రామంలో తాము జన్మించిన తమ సొంత ఇంటి స్థలం సుమారు.