ఉపాధి కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్ర
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గూడూరు జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు గూడూరు సహజానంద రెడ్డి గూడూరు ప్రాథమిక పాఠశాలలో మూడు కొత్త తరగతి గదులను నిర్మించారు. �
రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని 322 సర్వే నెంబర్ క్రషర్ వ్యవహారంలో చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాల్ ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ
కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలపై అవగాహన పెంపొందుతుందని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాటలు రాని వారు, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులక�
రాజాపేట మండలంలోని కొత్తజాలలో సోమవారం తాత్కాలిక రేషన్ షాపును గ్రామ సర్పంచ్ ఠాకూర్ లావణ్య ధర్మేందర్ సింగ్, తాసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాత్కాలిక రేషన్ షాప్ ఏర్పాట�
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని బీఆర్ఎస్ రాజాపేట మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపు�
రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజాపేట మండలంలోని చల్ల�
గతంలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గంను పునరుద్ధరించాలని, నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మండల అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్ట
రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బూరుగు పోశెట్టి (60) తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడగా..
అవసరాల్లో వృద్ధులకు తోడుగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి సంక్షేమ సంఘం సేవలు అందిస్తుందని వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాసుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వయో వృద్ధుల సం
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని బీబీనగర్ మండలం గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ అన్నారు. గురువారం గ్రామంలో..
బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆదేశాల మేరకు గ్రామ బీఆర్ఎస్ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ గ్రామ నాయకులు ఇంద్రియాల భిక్షపతి, అవుర్ల రమేశ్ యాదవ్ ఆ
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాతా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5, 6, రామునిగుండ్ల తండాలోని అంగన్వ�
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు పనులు నత్త నడకన నడువడంతో స్థానిక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రోడ్డు ప్లై ఓవర్ ప�