బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులకు గ్రామస్త�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. రాజాపేట మం
గ్రామ పౌరులు, యువత, అన్ని వర్గాల వారు గ్రామ అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, రామన్నపేట మండలం పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో..
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేట�
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుత�
బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ పర్యావరణానికి, గ్రామ ప్రజల జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంత
జిల్లాలో గొర్రెల పెంపకమే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అయితే వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గొర్రెల పెంపకందారుల సంఘం యాదాద్రి భు
బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామ సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్
చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, అలాగే చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. స్వయంగా రాష
రామన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆల్ఫా హై స్కూల్ 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఉత్సాహభరితంగా, భావోద్వేగంగా కొనసాగింది. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, విద్యార�
గత రెండు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో పాల్గొన్న రామన్నపేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ప్ర
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన లెప్రోసి కేస్ డిటెక్షన్ కాంపెయిన్ (ఎల్సిడిసి) కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. బీబీనగర్ మండలంలోని కొండమడుగు ప్రాథమిక ఆ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతిష్టాత్మక ఎక్స్లెన్స్ అవార్డు 2025ను దక్కించుకుంది. హైదరాబాద్లోని హె�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గొల్ల, కురుమ సర్పంచులు, వార్డు సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం బీబీనగర్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఆర్ఎస