పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు
ప్రజలకు పారిశుధ్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలను ఆయన జెండా ఊపి ప్రా�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ల�
గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ �
పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించిన ఘటన పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులను టాయిలెట్ల పైకి ఎక్�
భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం పెంచి ఇవ్వాలని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్ల�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్సన్-ఇన్-చార్జ్ (పీఐసీ) కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్టీ నెం.382ను సోమవారం జారీ చ�
అంబేద్కర్ భవనంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గూనీ నరేష్ కుమార్తె గూనీ అభినయశ్రీ రగ్బీ 75 చాంపియన్ షిప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. సోమవారం నాడు హైదారబాద్ గచ్చిబౌలిలోని..
రామన్నపేట ఎస్ఐగా సతీష్ గోపాతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నలగొండ సీఎస్లో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై రామన్నపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భువనగిరి పట్టణంలోని హోటల్స్ పరిసరాలు, ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నా, నాణ్యత లేకున్నా జరిమానాతో పాటు హోటల్స్ ను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం భువనగిరి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యద
ఇన్సైట్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్రన్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన అభినవ యూత్ అసోసియ�
పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి ఎండీ.యూసఫ్ అలీ సోమవారం విడుదల చేశారు. సంఘంలో 9 మంది డైరెక్టర్లను రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులు ఎన్నుకుంటారని, ఇందులో ఇద్దరు మహిళా డైరె�