బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ చెరువు తూము పూర్తిగా దెబ్బతినడంతో పాటు చెరువు కట్ట బలహీనంగా మారిందని, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు గ్రామ
బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా హైదరాబాద్ - హనుమకొండ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అపెక్స్ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్�
బీబీనగర్ మండల మహిళా సమాఖ్యతో పాటు బీబీనగర్ 4వ గ్రామ సంఘం శ్రీ వెంకటేశ్వర గ్రామ సంఘాలను ఎన్ఆర్ఎల్ఎం బృందం శుక్రవారం సందర్శించి సంఘాల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించింది. సంఘ సభ్యులు తీసుకున్న రుణాల వి�
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైన�
బీబీనగర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని రాక్వుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసు�
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను తక్షణమే అమలు చేయాలని ఐద్వా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. మంగళవారం భువనగిరి జిల
చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని �
పురపాలక కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దేవాలయ ట్రస్టును రద్దు చేయాలని, ట్రస్టు సభ్యుల ఏకపక్షం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ శనివారం అయ్యప్ప దేవాలయం ఎదుట గురుస్వాములు, భక్తులు న
భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్ హైస్కూల్లో టీచర్ల కొరతను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శుక్రవారం సిపిఐఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ మహల్ లోని ప్రభుత్వ నంబర్ టు, నంబర్ త్�
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముకి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 18న దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం
ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు పూరించి పూర్తి వివరాలతో బీఎల్ఓలకు సమర్పించాలని, లేనిచో ఓటు రద్దు అవుతుందని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ఆయన �
పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు
ప్రజలకు పారిశుధ్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలను ఆయన జెండా ఊపి ప్రా�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ల�