కూరెళ్ల నుండి రాఘవపురం, నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టును హై లెవల్ బ్రిడ్జిగా మార్చాలని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం క
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ రామన్నపేట మండల సిపిఐ పార్టీ, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అంబే�
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో �
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ జి.రవి తెలిపారు. మంగళవారం యా
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
పోషకాహారమే ఆరోగ్యానికి బలమని, పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆలేరు ప్రాజెక్ట్ సీడీపీఓ స్వరాజ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రతి తల్లి శ్రద్ధ పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతోనూ పోషక విలువలున�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్లో అందే సేవలపై అవగాహన కల్పించాలని, బీబీనగర్ ఎయిమ్స్ వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బ�
ఆత్మకూరు (ఎం) మండలంలోని లింగరాజుపల్లి, కూరెళ్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున 3 గంటల పాటు అతి భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�
ప్రతి ఒక్క మానవునికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.సబిత అన్నారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం రామన్నపేట కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన
ఒకటో తేదీనే జీతాలు అందించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డులతో నిరసన తెలిపారు.