రాజాపేట మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఇంజ మహేశ్ను విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్గా ఎంపిక చేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్..
తెలంగాణలో కరువు నేల తడపాలని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండు వేసవిలో వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. కెసీఆర్ విజన
ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు
ప్రభుత్వ పథకాల అమలు సమర్థంగా జరగాలని యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని నర్సరీతో పాటు ప
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్ర�
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం నుండి నేరుగా ధర్మోజిగూడెం హైవే వరకు ఉన్న లింక్ రోడ్డును బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కు చౌటుప్పల్ 5వ వార్డు కౌన్సిల�
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని దూదివెంకాటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ�
రాజాపేట మండలం రఘునాధపురం గ్రామంలో నిషేధిత జాబితాలో చేర్చిన 329 ఇండ్లను వెంటనే నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆ గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విల�
చౌటుప్పల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను పరిశీలించారు. రోగుల
రాష్ర్టంలో ఆసరా పింఛన్ల కోసం పేదలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయం రావడం లేదని టీవీఎచ్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజ్ శుక్రవారం ఒక ప్రకటన�
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక స�
అప్పుల బాధతో చేనేత కార్మిరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39)..