రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ�
బాలికపై అత్యాచారం జరిగిందంటూ నమోదైన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ర్ట నాయకురాలు గాదె కవిత, మాజీ సర్పంచ్ �
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భువనగరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీబీనగర్ మండలంలో
ధాన్యo కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని గౌస్ కొండ, రేవనపల్లి, భీమనపల్లి గ్రామాల్లోని ధాన�
సమగ్ర నీటి పారుదలతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహమ్మద్ ఖుర్షీద్ మొయినుద్దీన్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శ�
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు ఆయన ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని మాజీ ప్రభుత్వ విప�
హిందువుల సంస్కృతి రక్షణకు సమాజం సంఘటితంగా ముందుకు రావాలని కాశీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామి పిలుపునిచ్చారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామం పరిధిలో పలువురు నాయకులు ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మ�
ఉద్యమ నాయకుడు, రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు గుర్రం సిద్ధి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అన్నారు. శనివారం రాములు కుటుంబ సభ్య�
పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం యువత సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పోచంపల్లి మున్సిప�
గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండ
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. �
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్తో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించి అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయక�
భూదానోద్యమం ప్రపంచానికే స్ఫూర్తి అని, ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్త�