రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి త్రాగునీరు కోసం 1992లో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఇప్పుడు ఆ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. పిల్లర్లు పగుళ్లు పట్టి, ట్యాంక్ స్లాబ్ పెచ్చులూడి పడ
మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు పదవీ వ్యామోహంతో సంఘాన్ని పూర్తిగా దివాళా తీయిస్తున్నాడని సింగిల్ విండో మాజీ చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మోత్కూరులో విల�
బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు దేవుడేరుగు. పనులు మాత్రం నత్తకు నడక నేర్పినట్లే కొనసాగుతున్నాయి. రాజాపేట మండలంలోని పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొం�
భూదాన్ పోచoపల్లి మండలంలోని దోతిగూడెం ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ హయత్ నగర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు సుమారు రూ.20 వేల విలువ గల టైలు, బెల్టులు, ఐడి కార్డులు, పెన్నులు, పెన్సిల్స్, టీఎల్ఎం
బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ముంబై వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనంలో (2024 -25) ఆర్థిక సంవత్సరానికి గాను పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండు జాతీయ అవార్డులు సా
చిన్నేటి వాగులో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, నాచారానికి చెందిన దండు నరేశ్ (24) అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారు
పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మరింత తలపించేలా మొక్కలను విరివిగా నాటాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని హైలాండ్ పార్కును ఆయన సందర్శించారు.
మదర్ డైయిరీ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దా�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బహుదూర్ పేటలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆలేరు మండల కన్వీనర్ గంగాధరి సుధీర్ కుమార్, క
రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సం�
దుర్గామాత మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సీఐ మన్మధ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. http://policeportal.tspolice.gov.in/index.htm కు లాగిన్ అయి వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాల�
ఫ్లెక్సీ ఇండస్ట్రీ పై మెటీరియల్, కలర్స్, ముడి సరుకులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జ�