జంట నగరాల్లో కురిసిన వర్షానికి మూసి నది పరవళ్లు తొక్కుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి జూలూరు -రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి మూసి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రా�
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్ నగర్ కాలనీలో విజేత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినాయక చవితి మండపానికి కవర్ కడుతూ బుధవారం ఉదయం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకుని చాటు ప్రదేశాల్లో డంప్ చేసి లారీల్లో ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపనున్నట్లు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్ హెచ్చరించారు.
జాతీయ మానవ హక్కుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు గ్రామానికి చెందిన గాండ్ల రవి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు యేల్లంల శ్రీధర్రెడ్డి సోమ�
నిమ్స్ ఇచ్చింది ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకల�
విద్యార్థి దశలోనే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహిళ సాధికారత అభివృద్ధి కేంద్రం వారి సహకారంతో వి�
పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన�
గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరు�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గంధమల్ల చెరువు పూర్తిస్థాయిలో నుండి అలుగు పోస్తుంది. చెరువు అలుగు పోస్తుండడంతో బేగంపేట, పొట్టిమర్రి వరద నీటితో ప్రవహిస్తుడంతో వాగులో నిర్మించిన చెక్ డ్యాంలకు జలకల సంతరించుక
ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను, దానికి సంబంధించిన కాల్వల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ముదిరాజ్ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. వడపర్తి క�
గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆలేరు మండల కేంద్రంలోని సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, క్రాంతి నగర్, భారత్ నగర్ కాలనీలతో పాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో మగ్గం మూగబోయింది.
నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని బీబీనగర్ మండల వ్యవసాయ అధికారి పద్మప్రియ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు.
గత కొన్ని రోజులుగా బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య