బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండ�
మాజీ సీఎం కేసీఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు అన్ని పూర్తయిన నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని, నెల రోజుల్ఓ ప్రారంభించకుంటే వీధ
రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువ క్రికెటర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఊట్కూరు రాజ్కుమార్, వాణి దంపతుల కుమారుడైన యశ్వీర్ గౌడ్ తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు
గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం (హబ్ అండ్ స్పోక్ సెంటర్)ను గురువారం అధికారులు సందర్శించి పనితీరును పరిశీలించారు. �
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ �
భువనగిరి నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మండల అధ్యక్షులను నియమించడంలో కాంగ్రెస్ పా6ర్టీ దళితులకు ఒక అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దళితులను అవమానప
భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన గ్రామ సభ నిర్వహించ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హా�
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణు�
రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, ఉపాధి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీబీనగర్ మండలానికి చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అ�
ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని కన్యక�
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్�
ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో అడుకుంటుందని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయమని బీఆర్ఎస్ మోటకొండూర్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమ�
లక్నోలో జరిగిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమ్మేళనం(2026) లో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు మూడు జాతీయ అవార్డులు లభించాయి. జూన్ 5 నుండి 7వ తేదీ వరకు లక్నోలో భారత్ రత్న సహకారిత సమ్మన్ సంబంధించిన �
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళ మార్కెట్ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన జంక్షన్ బ�