ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడ
ఆలేరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు గత మూడు నెలలుగా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి పట్టణ కేంద్రంలో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసు�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆలేరు మండలం బహదుర్ పేట గ్రామం నుంచి చిన్న కందుకూరు గ్రామాన్ని కలిపే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామానికి చెందిన పలు గిరిజన కుటు�
రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రామన్నపేట -అమ్మనబోలు ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేశ్, శాఖ కా�
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస�
తుర్కకాశ, పత్తార్పోడ్లుగా పిలవబడే ముస్లిం కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తుక్కకాశ సంఘం రాష్ట్ర సభ్యుడు ఎస్కే కరీం అన్నారు.
పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో చేపట్టిన ఉ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ ద�
జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ ప�