గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని దూదివెంకాటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ�
రాజాపేట మండలం రఘునాధపురం గ్రామంలో నిషేధిత జాబితాలో చేర్చిన 329 ఇండ్లను వెంటనే నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆ గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విల�
చౌటుప్పల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను పరిశీలించారు. రోగుల
రాష్ర్టంలో ఆసరా పింఛన్ల కోసం పేదలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయం రావడం లేదని టీవీఎచ్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజ్ శుక్రవారం ఒక ప్రకటన�
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ గీతా నాయక్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక స�
అప్పుల బాధతో చేనేత కార్మిరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39)..
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చ�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ చందా రమేశ్ అధ్యక్షతన..
గత రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు.
పెండింగ్లో ఉన్న కాళేశ్వరం కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి గొలుసు కట్టు చెరువులు నింపాలని కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకుడు, రాజాపేట మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరా�
చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొల�
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ అండర్–14 బాల బాలికల రాష్ట్రస్థాయి స్టాఫ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ మధు శనివారం తెలిపార�
రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ.26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు.