బీబీనగర్ పట్టణ కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పొట్ట నర్సింహ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. నర్సింహ మృతి ప
కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ విద్యార్థి వి.శరణ్ తేజ్ అత్యుత్తమ విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి
భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగరి కలెక్టర్ హనుమంత రావు అన�
మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్ర�
చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద�
చేనేత రుణమాఫీ అమలు చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ సంఘటితంగా ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజ�
గ్రామంలో ఇంటింటికి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం అభినందనీయమని రాజాపేట మండలం పారుపల్లి సర్పంచ్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ అన్నారు. గురువారం పారుపల్లిలో కట్కూరి మల్లారెడ్డి జ్ఞాపకార్థం చక్రిపురం చౌరస్
రోడ్డు భద్రతా నియమాలు ప్రజలు తప్పక పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.సబిత అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద�
తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు నామినేటెడ్ డైరెక్టర్లు–చైర్మన్ల నియామకం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ �
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు గంధం ఊరేగింపు ముతావలి, ముజావర్ ఎండీ జానిపాషా ఇంటి నుండి ప్రారంభించి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమ�
గుర్రపు డెక్క ఆకు తొలగింపుతో రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అంది ఊరట కలుగుతుందని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల పర
బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి తండా సర్పంచ్ గోవింద్ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల�
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సిరిపురం -పెద్ద కాపర్తి రోడ్డు ధర్మారెడ్డి పల్లి కాల్వ పై కల్వర్టు నిర్మాణ పనులు ఇరువైపులా రోడ్డుకు ఒక మీటర్ లోతులో సింగిల్ ట్రాక్ కల్వర్టు నిర్మించడంపై రైతులు ఆం�
గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇ