కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. రామన్న�
పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొ�
దేశ సమైక్యతకు మతాలు, కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలని రామన్నపేట తాసీల్దార్ లాల్ బహదూర్ అన్నారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు బాలుర విభాగంలో రెండో రోజు వివిధ పాఠశాలల నుండి వచ్చి
గీత పనివారలకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్ గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రామన్నపేట మండల తాసీల్దార్ కార్యాలయం ముందు గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించార�
రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి
పత్తి రైతుల వద్ద ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేసి, 20 శాతం తేమ ఉన్నా షరతులు విధించకుండా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన చలమల్ల శ్రీనివాస్ ఇటీవల అకస్మాత్తుగా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దాతల స్పందనతో రూ.94,317 జమ చేశారు. ఈ నగదును గ్రామ పెద్దలందరూ కలిసి మంగళవ�
ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అ�
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్టల్ బీమా చేయి
అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు పలువురికి చేతి వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడక, కండ్లు స్కాన్ కాకపోవడంతో గత మూడు, నాలుగు నెలల నుండి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లు కోల్పోతున్నారని తెలంగాణ ప్ర
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పర్యావరణ హిత ఎకో బజారును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, పర్యా�
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అనధికారికంగా విధులకు హాజరు కాని వా�