బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామానికి చెందిన ఏర్పుల కృతికకు దాసన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. స్వర్గీయ వెంకటేష్ కుమార్తె కృతిక ప్రస్తుతం ఘట్కేసర్లోని వివేకానంద జూనియర్ కాలేజ్లో ఇంటర్మ
శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మానవ శరీరంలో అత్యంత సున్నితమైన, విలువైన అవయవాలలో కండ్లు ఒకటని, స్పష్ట మైన చూపు లేకపోతే జీవితంలో అనేక పనులు కష్టతరంగా మారుతాయని లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా చౌటుప్పల్ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథం అన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా..
భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కల్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో ఎజోలా కంపెనీ సీఎస్ఆర�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు గ్రామ సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి , నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. మద్యం విక్రయిస్తే..
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతు సమన్వయ అధ్యక్షుడు ఆల్వా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావును �
క్రషర్ మిషన్ ఏర్పాటు అనుమతులు రద్దు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ను గట్టుప్పల్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఇడం కైలాసం కోరారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 216లో ఏర్పాటు చేయనున్�
బీబీనగర్ గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద గ్రామానికి చెందిన వాహనాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులతో కలిసి ట
రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో ఆదివారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన నందగిరి రమేశ్ మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన..
ఎంఎస్ఎంఈ–ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలోని ఈడిసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం ప్రధానమంత్రి ముద్ర య�
రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.