రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా సివిల్ సర్జన్, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ శ్వేతా ప్రియాంక మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్యకు శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన డోర్
సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తులాల పుస్తెలతాడును అపహరించిన ఘటన భూదాన్ పోచంపల్లిలో సోమవారం జరిగింది.
బీబీనగర్లోని రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ విద్యా అనుభవాల మార్పిడికి వేదికగా నిలిచింది. వివిధ దేశాలకు చెందిన సుమారు 70 మంది విదేశీ ఉపాధ్యాయులు పాఠశాలను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపా�
బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం గ్రామంలోని శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుండి 13 వరకు ఘనంగా జరుగనున్నాయని, బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని..
బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మైలారం శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుటుంబం ఆర్దిక పరిస్థితి బాగాలేదు. దీంతో బీబీనగర్ మండల..
దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లిలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా..
మొయినాబాద్లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా..
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయం శ్రీ లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా �
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం ద్వారా ప్రసూతి సేవలను మెరుగుపరచాలని డి సి హెచ్ ఎస్ చిన్న నాయక్ అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ �
చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చే
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని, ప్రజల మద్దతు తమకు ఉందని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ భువనగిరి పా�
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బుధవారం ఆయన ఇంటింటి తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజ
బీబీనగర్ మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని, అందుతున్న వైద్య సేవలన