ప్రతి ఒక్క మానవునికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.సబిత అన్నారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం రామన్నపేట కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన
ఒకటో తేదీనే జీతాలు అందించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డులతో నిరసన తెలిపారు.
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గౌస్ కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గురువారం నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు
చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేన�
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం సందర్శించి నా�
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు గురువారం పరిశీలించారు.
అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ శివాజీ అన్నారు. బుధవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్, శ్రీ మేధా జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదాల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. బుధవారం మోటకొండ
చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది చిన్న అలవాటు అయినా, ఆరోగ్య పరిరక్షణలో అత్యంత ముఖ్యమైనదని, పిల్లలకు చిన్న వయసులోనే పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన, గెలిచే అభ్యర్థులను ఎన్నుకోవాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆ�