స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు(ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్ల�
స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృ�
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తాసీల్ద�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ మోటకొండూర్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జడ
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం ఆత్మకూర్(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
విజయ డైయిరీపై కన్నతల్లి ప్రేమ చూపిస్తూ మదర్ డైయిరీపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ డైరెక్టర్ సందిల భాస్కర్ గౌడ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రం�
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాపక్షంలో భాగంగా మంగళవారం ఆలేరు పట్టణంలోని సామాజిక, సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న విద్యావేత్తలు బండిరాజుల శంకర్, పోరెడ్డి రంగయ్యను బిజెపి ఆల�
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ప్రధాన కార్యదర్శి
స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మహిళల పాలిట గొప్ప వరమని బీబీనగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్, మహబూబ్నగర్ ఎంపీ డీకే.అరుణ అన్నారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్లో నిర్వహించిన స్వస్త్ నారీ, సశక్త్ పరి�
Mandula Samuel | ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు మానుకుని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచార
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ జాతీయ బ్యాంకులకు ధీటుగా పోచంపల్లి బ్యాంకుల్లో అధునాతన సేవలు అందిస్తున్నట్లు పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని పోచంపల్
ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట నిర్వహించే ట్రిపుల్ ఆర్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.