పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో చేపట్టిన ఉ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ ద�
జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ ప�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఏదైనా వ్యాపారం చేయాలంటే కేంద్ర, రాష్ట్రాలకు కట్టే జీఎస్టీ ట్యాక్స్ పాటు ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య (బీఐ) ట్యాక్స్ చెల్లించాల్సిదేనా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంక
రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు.
సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడ
ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్ జన్మదినాన్ని బుధవారం స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో సూర్యోదయ వాకర్ సొసైటీ ఘనంగా నిర్వహించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం శరత్ పౌర్ణమి ఉత్సవాలను అర్చకులు విశేషంగా జరిపించారు. కల్యాణమూర్తులను ప్రధానాలయ ముఖ మండపంలో ఆరాధనలు చేశారు.
తొలిరోజు అన్నదానాలు, పండ్ల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆలేరు, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పల్లె పల్లెనా ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల వేడుకల్లో భాగంగా మంగళవారం ఆలేర
ట్విట్టర్ మెసేజ్కు స్పందించి ఆదుకోవాలని అధికారులకు ఆదేశం మోటకొండూర్, ఫిబ్రవరి 15 : తండ్రిని కోల్పోయి చదువు దూరమై ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. వారి కుటుంబానికి తోడ్పాటు
యాదాద్రి, ఫిబ్రవరి15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. లక్ష్మీ అమ్మవారిని ముప్పై �