ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్, మెహర్ నగర్, గౌస్ కొండ, రామలింగంపల్లి, భీమనపల్లి గ్రామాల్లో పలు అ�
పాడి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి షోకాజ్ నోటీసులు అందజేయడం స�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప�
పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు.
వర్షంలో సైతం విద్యుత్ అధికారులు కష్టపడి పని చేశారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బంది లేకుండా చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లను ఈదుకుంటూ వెళ్లి పునరుద్ధరించారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియా నిధులు విడుదల చేసి బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రా�
తనను గత పది రోజులుగా ఏదో శక్తి రమ్మని పిలుస్తుందంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) హైదరాబాద్ రామంతపుర్లో గల �
రెడ్డిల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ఆదుకోవాలని, గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్�
పది రూపాయల కాయిన్ మింగి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్వస్థతతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి త్రాగునీరు కోసం 1992లో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఇప్పుడు ఆ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. పిల్లర్లు పగుళ్లు పట్టి, ట్యాంక్ స్లాబ్ పెచ్చులూడి పడ
మోత్కూరు సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు పదవీ వ్యామోహంతో సంఘాన్ని పూర్తిగా దివాళా తీయిస్తున్నాడని సింగిల్ విండో మాజీ చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మోత్కూరులో విల�
బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు దేవుడేరుగు. పనులు మాత్రం నత్తకు నడక నేర్పినట్లే కొనసాగుతున్నాయి. రాజాపేట మండలంలోని పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొం�
భూదాన్ పోచoపల్లి మండలంలోని దోతిగూడెం ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ హయత్ నగర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు సుమారు రూ.20 వేల విలువ గల టైలు, బెల్టులు, ఐడి కార్డులు, పెన్నులు, పెన్సిల్స్, టీఎల్ఎం