సీపీఆర్పై అవగాహన సామాజిక బాధ్యత అని బీబీనగర్ పీహెచ్సీ వైద్యురాలు మౌనికా రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, మెడికల్ సిబ్బందికి సీపీఆర్పై అవగా
రామన్నపేట మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం, ఉదాధ్యాయులు కలాం జీవితాన్ని, దేశానికి
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాల�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి �
కూరెళ్ల నుండి రాఘవపురం, నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టును హై లెవల్ బ్రిడ్జిగా మార్చాలని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం క
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ రామన్నపేట మండల సిపిఐ పార్టీ, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అంబే�
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో �
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ జి.రవి తెలిపారు. మంగళవారం యా
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
పోషకాహారమే ఆరోగ్యానికి బలమని, పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆలేరు ప్రాజెక్ట్ సీడీపీఓ స్వరాజ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రతి తల్లి శ్రద్ధ పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతోనూ పోషక విలువలున�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్లో అందే సేవలపై అవగాహన కల్పించాలని, బీబీనగర్ ఎయిమ్స్ వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బ�
ఆత్మకూరు (ఎం) మండలంలోని లింగరాజుపల్లి, కూరెళ్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున 3 గంటల పాటు అతి భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
పరువు పోయిందని తలెత్తుకొని తిరగలేను అంటూ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని విజయపురి కాలనీకి చెందిన రేవల్లి రాజు (40) గత కొద్ది రోజుల క్రితం కుటు�