బీబీనగర్ మండలం రహీంఖాన్గూడెం (అన్నవరం) గ్రామంలో శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం..
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�
యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతు దామోదర్రెడ్డి అన్నారు. తనకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇగ తనకు యూరియా దొ�
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుండి..
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి పట్టణ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బందనాదం బాల ఆకాశ్ మరణించాడని, కావునా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల నష్ట పరిహ�
చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్గా మోదుగాల పావని రమేశ్ గౌడ్, వైస్ చైర్మన్గా గోసిక వినయ్ ఎన్నికయ్యారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించార�
కుమ్మర్లు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలని కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన పోలేపల్లి లక్�
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన కొవ్వాకుల వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న జడ్పీహెచ్ఎస్ బీబీనగర్ 1999-2000 బ్యాచ్ పదో తరగతి..
మున్సిపల్ ఎన్నికల్లో రాజాపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. మండల కేంద్రమైన రాజాపేటకు చెందిన పొన్నం మార్కండేయ చిన్న కూతురు ఏలే భువనేశ్వరి శివ భువనగిరి మున్స�
గట్టుప్పల్ మండలంలోని తేరట్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పిస్తామని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ హామీ ఇచ్చారు. తన స్వగ్రా
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్స
బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో గల శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. ఉదయం..
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్య కాలంలో ఉద్యోగం పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్
ఆర్బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ మీ తొలి అడుగు అనే అంశంతో బీబీనగర్ గ్రామంలో మంగళవారం వాక్ థాన్ నిర్వహించారు.