వాసవీ కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీబీనగర్ మండలంలోని మహాదేవ్పూర్ గ్రామంలో ప్రముఖ ఆలయం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఘనంగా పూ
బీబీనగర్ మండల పాలన అధికారుల (జిపిఓ) కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఆద్వర్యంలో స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, విద్యుత్, తాగునీరు, విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపార�
రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈ నెల 21న నిర్వహించే భక్త మార్కండేయ జయంతి ఉత్సవ కరపత్రాలను సోమవారం మండల కేంద్రంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఆడెపు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా �
బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్కు ఇటీవల ప్రమాదవశాత్తు చేతులకు మంట అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ర�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట శివారులో పులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గ్రామ పరిధిలోని నీల బాలకృష్ణ వ్యవసాయ బావి వైపు పులి సంచరిస్తున్నట్లు, శు
పోచంపల్లి మున్సిపాలిటీలో క్రయ విక్రయాలు చేయకూడదంటూ రెవెన్యూ అధికారులు రూపొందించిన 644 నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కాలనీలో శనివారం కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవితో పాటు 13 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిం�
చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే
బీబీనగర్ పట్టణ కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పొట్ట నర్సింహ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. నర్సింహ మృతి ప
కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ విద్యార్థి వి.శరణ్ తేజ్ అత్యుత్తమ విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి
భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగరి కలెక్టర్ హనుమంత రావు అన�
మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్ర�