దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు, కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసే మహత్తర కృషి జరిపిన మేధావి సీతారాం ఏచూరి అని సీపీఎం ఆలేరు మండల కమిటీ కార్యదర్శి దూపట
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి అనుభవం లేని డ్రైవర్లను నియమిస్తున్న తీరు మోత్కూరులో మరోసారి తీవ్ర విమర్శలకు గురైంది. మంగళవారం సెంటెన్స్ స్కూల్కి చెందిన బస్సు అదుపుతప్పి �
వందకు పైగా ద్విచక్ర వాహనాలను కొట్టేసిన దొంగను ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు శివారులోని చౌదరి దాబా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నిందిత
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు - రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి �
కాలనీ సమస్యలను వార్డు సభ్యులు వార్డు ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తారని ఆలేరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని 7వ వార్డు కార్యాలయాన్ని ఆయ
విశ్వసనీయ సమాచారంతో ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్సై సైదులు తెలిపారు.
పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి చేసుకోవాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించుకుంటే తప్పా అభివృద్ధి జరగదని వక్తలు ఉద్ఘాటించారు. ఆలేరులోని వై ఎస్ ఎన్ గార్డెన్లో ఆల
విద్యార్థులు సైన్స్, శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించా�
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. �
గొర్రెలు, మేకల కొనుగోళ్లలో నగదు బదిలీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గ్రొరెల మేకల పెంపకందారుల సంఘం భువనగిరి మండల కార్యదర్శి, గోపాలకృష్ణ సంఘం గ్రామ అధ్యక్షుడు పాక జహంగీర్ యాదవ్ ప్రభుత్వన్ని డిమ
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తి�
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఆర్మీ అసోసియేషన్ ఆత్మకూరు(ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ గౌరవాధ్యక్షుడిగా లోడి రామకృష్ణ, అధ్యక్షుడిగా యాస ప్రశాంత్ ను ఎన్నుకున్నారు.
రామన్నపేటను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సుభాశ్ సెంటర్లో రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతపై రూపొందించిన కరపత్రాల