భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యు
ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
నేను 70 ఏళ్ల నుంచి వ్యవసం జేస్తున్న, మందు సంచి కోసం గింత తిప్పలు ఎప్పుడు చూడలే అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట చెందిన వృద్ధ రైతు చిక్కుడు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేశాడు.
పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దా�
ఆలేరులో ముంపునకు గురైన రంగనాయక వీధి కుమ్మరివాడలో వరద విపత్తు నివారణకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు పట�
రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని లక్కారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో బాధిత రైతులతో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భూదాన్ పోచంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా వై.రవీందర్ ఎన్నికయ్యారు.
రీజినల్ రింగ్ రోడ్డు భూ భాదితులు మరోసారి భగ్గుమన్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన�
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యా�
ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పల్లె దవాఖాన డాక్టర్ అశోక్ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం సస్పెండ్ చేశారు.
బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియ�
భారీ వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరిగితే బాధితులను పరామర్శించి పరిహారం ఇవ్వాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డ�