బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో సొంత ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కొండమడుగు గ్రామస్తులు శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజే�
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజాపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బూరుగు ధర్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూడడానికి చుట్టుపక్కల గ్రామాల న�
గ్రామాల్లో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ముందుండాలని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షురాలు ఏనుగు వాణి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని గ్�
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం ఆత్మకూరు (ఎం) తాసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ఆయన ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళు
తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ద
రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళా కూలీ మృతి చెందింది. మోటకొండూరు గ్రామానికి చెందిన వంగపల్లి ఉప్పలమ్మ(50), భర్త రామ్ నర్సయ్య అనే మహిళా కూలీ ఉదయం 10 గంటల ప్రాంతంలో..
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని బుధవారం రాజాపేట మండలంలోని పారుపల్లి పాడి రైతులు పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రాజాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా రాజాపేటకు చెందిన సీడీఎఫ్డీ సీనియర్ సైంటిస్ట్ ఎలగందుల నరేశ్ ఆధ్వర్యంలో..
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో ఇందిరమ్మ
తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తే సహించేదే లేదని రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు చేస్తున్నారన్న విషయం తెలు�
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 339లో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ (ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రా) ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చి వేశారు.