గృహ హింస బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం భువనగిరి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా సమీపంలో నూతనంగా
బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో సర్వే నంబర్లు 467, 468, 462లో ఉన్న గృహాలను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడాన్ని వెంటనే రద్దు చేసి వాటిని జాబితా నుండి తొలగించాలని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్
రామన్నపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకుని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశ�
బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ గాదె ఇంద్రారెడ్డి, నీటి సంఘం మాజీ డైరెక్టర్ నోముల బలరాం రెడ్డి, పార్టీ నాయకుడు జిల్కపల్లి బసవ�
ఎయిమ్స్ బీబీనగర్ పేరిట ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ ఆపర్చునిటీస్–2026” పేరుతో వివిధ వేదికలలో ప్రచారం జరుగుతున్న ఉద్యోగ ప్రకటనలు పూర్తిగా నకిలీవని ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగ
భూదాన్ పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవా�
రామన్నపేట మండల, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ సంఘం రాష్ట్ర ఉ�
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేయడం సరికాదని, ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు
బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 14 సంవత్సరాల కిశోర బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర
బీబీనగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోకదాస్ ఉప్పలయ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు బంధు సమితి మండల మాజ�
పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బీబీనగర్ పంచాయతీ కార్యదర్శి జాకీర్పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెన్షన్ వేటు వేశారు.
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామ బీఆర్ఎస్ నాయకుల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ శాఖ అధ్యక్షుడిగా..
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు నాయకులు, దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ సభ్యులు అన
వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభ�
అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అనుమతులు లేకుండా అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు చేస్తే మరో మహా ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ హెచ్చరించా�