పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బీబీనగర్ పంచాయతీ కార్యదర్శి జాకీర్పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెన్షన్ వేటు వేశారు.
బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామ బీఆర్ఎస్ నాయకుల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ శాఖ అధ్యక్షుడిగా..
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు నాయకులు, దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ సభ్యులు అన
వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభ�
అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అనుమతులు లేకుండా అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు చేస్తే మరో మహా ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ హెచ్చరించా�
గ్రామంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా బీబీనగర్ గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నూతన బోరును ఏర్పాటు చేసి ప్రారంభి
కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేశ్ అన్నారు. మోత్కూర్ మండలంలోని ముషిపట
తెలంగాణ రాష్ర్ట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీ సమావేశంలో గొల్ల-కురుమల బతుకుల గురించి ప్రస్తావించి వారి అభివృద్ధి అంశాలపై గళమెత్తినందుకు గొల్ల-కురుమల సంఘం నాయకులు ప్రత్యే
గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు పట్టణంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశ�
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహ�
రామన్నపేట బార్ సోసియేషన్ ఎన్నికల్లో మూడోసారి అధ్యక్షుడిగా ఎండి మజీద్ ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎండి మజీద్, కార్యదర్శిగా యాదసు యాదయ్య ఎన్నికయ్�
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు శ్రీర
చేనేత కార్మికుల రుణమాఫీలో మిగిలిపోయిన చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేయాలని గురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ
మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో..