తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజాపేట మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపోలు మధుసూదన్, మహిళా ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దార్ల రామకృష్ణ, ప్రధాన
రామన్నపేట మండల వ్యాప్తంగా దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగ�
రాజాపేట మండలంలోని నేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల పశు వైద్యాధికారి చంద్రారెడ్డి విద్యార్థులకు రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్ల�
రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం అన్నారు. సోమవారం జనంపల్లి గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణం పట్ల సోమవారం ఆయన స్పందిస్తూ..
కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. రామన్న�
పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమ�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొ�
దేశ సమైక్యతకు మతాలు, కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలని రామన్నపేట తాసీల్దార్ లాల్ బహదూర్ అన్నారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడలు బాలుర విభాగంలో రెండో రోజు వివిధ పాఠశాలల నుండి వచ్చి