యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి �
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు కార్తిక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. యాదగిరీశుడి సన్నిధిలో 23 రోజులపాటు జరిగిన కార్తిక మాస ఉత్సవాల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తజనసందోహంగా మారింది. మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. కార్తిక మాసం చివరి ఆదివారం ఇలవేల్పును దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తు లు ఆలయానికి చేరుకొన్నారు
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవార�
‘చాలీ చాలని జీతం.. కడుపు మాడ్చుకుని పని.. స్వామివారికి మొక్కులు, తలనీలాలు సమర్పించుకునే భక్తులు ఇచ్చే దక్షిణతో కాలం వెల్లదీత.. ఏదో ఒకరోజు మా జీవితాలు మారి మాకు కడుపునిండా జీతం రాబోదా.. దేవుడి వద్దే సేవ చేస్త�