ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారిం ది. ఆదివారం సెలవుదినంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదా ల వద్ద 108 బంగారు పుష్పా లు ఉంచి అష్టోత్తర నామాల
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�