ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
బీఆర్ఎస్ ఆవిర్భావసభ బుధవారం ఖమ్మంలో జరుగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుక�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీశుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం గుర్తించ