Errabelli Dayaker rao | యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న క్రమంలో యాదగిర�
Yadadri|వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవుల అనంత రం పాఠశాలలు ఈనెల 10 నుంచి పునఃప్రారంభం అవుతుండడంతో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని
Yadadri Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునే�
యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాడపం పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వర్ణతాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల పనులు నెల రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందుకుకోసం దేవస్థానం రూ.7 కోట్లు వెచ్చించి 1,100 కిలోల రా�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లకు ప్ర�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.
స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, తిరువారాధన, నిజాభిషేకం నిర్వహించారు.
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:50గంటలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల�
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన
Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�