యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి శనివారం రూ.1.60 లక్షల విరాళం సమకూరింది. మదర్ డెయిరీ తరఫున చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి రూ.1.50 లక్షల చెక్కు, సొంతంగా మరో రూ.10 వేలు ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్కుమార్కు అందజేశారు.