లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు �
టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు...
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి శనివారం రూ.1.60 లక్షల విరాళం సమకూరింది. మదర్ డెయిరీ తరఫున చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి రూ.1.50 లక్షల చెక్కు, సొంతంగా మరో రూ.10 వేలు ఆలయ ఏ�
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా హాస్టళ్లు, కొత్త డైరెక్టరేట్లు, అదనపు గదుల నిర్మాణాలు, ఇండోర్ గేమ్స్, డిజిటల్, సైన్స్ ల్యాబులు ఆధునీకరణ వంటి వాటిని నిర్మించడంపై ఓయ�
హనుమకొండ, మార్చి 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశా