పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
BJP | భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్ని
Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
Donations | అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు , తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా అందించారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు.
Financial assistance | మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అం�