‘స్వయంగా నేను అవినీతికి పాల్పడను. ఇతరులు అవినీతి చేయడానికి అంగీకరించను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో తరచూ చెప్తుంటారు. ‘పని చేయని, అవినీతికి పాల్పడిన అధికారులతో నిర్బంధ పదవీ విరమణ చేయించడాని�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్�
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే ప
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం కోసం ఇచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు.
Kashmiris Donations To Iran | యుద్ధ పీడిత ఇరాన్కు విరాళాలు అందజేసేందుకు కశ్మీర్ ప్రజలు ముందుకు వచ్చారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇరాన్లో ప్రభావితమైన ప్రజలకు మద్దతుగా బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో మానవతా కార్�