విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధమని, హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో కూడా సోమవారం పార్లమెంట్లో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగియలేదు.
Truck Donation | తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు విలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.
Siddhivinayak Donations | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఐదేళ్లుగా ఆలయానికి అందిన నగదు విరాళాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులపై
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ.18 కోట్ల విరాళాలు చోరీ అవుతున్నాయని ఆరోపించారు. అయోధ్యలోని రామమందిరంలో
అయోధ్య రామాలయంలో ప్రతి రోజూ రూ.6-8 లక్షల విరాళాలు పక్క దారి పట్టి ఉంటాయని సిట్ అంచనా వేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం విరాళాల చోరీ విషయం వెలుగులోకి రాక ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాత
‘స్వయంగా నేను అవినీతికి పాల్పడను. ఇతరులు అవినీతి చేయడానికి అంగీకరించను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో తరచూ చెప్తుంటారు. ‘పని చేయని, అవినీతికి పాల్పడిన అధికారులతో నిర్బంధ పదవీ విరమణ చేయించడాని�
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్�