Srisailam | శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు.
Financial assistance | మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అం�
Fake police station | కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలు, నకిలీ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో డబ్బులు దోచుకుంటున్నారు. వైబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.
అమీర్పేట ప్రాంతంలోని ఆ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘అమ్మవారి దేవాలయంలో నిధుల స్వాహా, బంగారం పదిలమేనా’ అంటూ నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలపై దేవాదా�
TTD | తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పీసీ రాయల్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి (MEO) లక్ష్మణ్ నాయక్ అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైర
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కందుకూరి ప్రకాష్ రావు
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్ల�