TTD Donations | టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుంచి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం పలు చోట్ల నెలకొల్పిన కియోస్క్ మిషన్ల ద్వారా 50 రోజుల్లో రూ. 55 లక్షల విరాళం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
వరద బాధితులను ఆదుకోవడం కోసం సీఎంసహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సచివాయంలో సీఎం రేవంత్రెడ్డిని పలు కంపెనీలకు చెందిన ప్రముఖులు శుక్రవారం కలిసి విరాళాలు అందజేశారు.
Nara Bhuvaneshwari | భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) బాధితులను ఆదుకోవడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Former Minister Kakani | ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �
Ayodhya's Ram Temple | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాల రాముడ్ని నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు. అలాగే రూ.25 కోట్ల వరకు విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు.
TTD Trust | బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.