టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య యాదాద్రి, నవంబర్ 11 : వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో చేపట్టే ధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీఆర్�
త్వరలో సెల్ఫోన్లు అందజేత పోషణ్ ట్రాకర్ యాప్లో సమాచారం నమోదు పారదర్శకంగా అందనున్న సేవలు ఆలేరు టౌన్, నవంబర్ 10 : మాతా, శిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మహి�
కేంద్రం తీరుపై రైతాంగం ఆగ్రహం అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు నిర్వహణ ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుకదం తొక్కనున్న �
గౌడ్లకు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక వైన్స్ ఓపెన్ కేటగిరీలో 53 మద్యం దుకాణాలు 13 కొత్త జిల్లాలో 82కి పెరిగిన సంఖ్య దరఖాస్తుల స్వీకరణ షురూ.. 20న లాటరీ పద్ధతిలో ఎంపిక డిసెంబర్ 1 నుంచి నయా పాలసీ యాదాద్రి భువనగిరి, నవ
రాష్ట్ర స్థాయిలో హాజరుకానున్న జూనియర్ బాలుర జట్లుభువనగిరిలో ఏర్పాట్లు పూర్తి భువనగిరి అర్బన్, నవంబర్ 9 : 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హకీ టోర్నమెంట్ యాదాద్రి భువనగిరి జిల్ల
యాదాద్రి, నవంబర్ 9 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఉదయం 4 గంటల నుంచి నిత్య�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, నవంబర్ 9 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని జమీలాపేట్, జియాపల్లి, జియాపల్లి తండా, రహ�
టీఆర్ఎస్ సమావేశాలు, సమీక్షలకు వేదిక రూ.కోటీ 20లక్షలతో అత్యద్భుతంగా నిర్మాణాలు సింహ భాగం పనులు పూర్తి.. శరవేగంగా తుది మెరుగులుప్రారంభోత్సవం దిశగా సన్నాహాలు యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్�
పోడు భూములు సమస్య పరిష్కరిస్తాంఅర్హుల గుర్తింపులో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిభువనగిరి కలెక్టరేట్, నవంబర్8: పోడు భూముల సమస్య పరిష్కారానికి అందరి సహ�
సూర్యాపేట టౌన్, నవంబర్ 8 : దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలని, అందుకు కల్నల్ సంతోష్బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి కోరారు. ది సోల్జర్ యూత్ ఫౌండే�
న్యూస్ నెట్వర్క్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వ ర్ణతాపడం కోసం సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం తరపున రెండో వి
పోడు భూముల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నేటి నుంచి రైతుల నుంచి అర్జీల స్వీకరణ జిల్లాలో మూడు మండలాల్లో 1400 ఎకరాలకు పైగా పోడు భూములు దరఖాస్తుల పరిశీలనకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వర�
జిల్లా వ్యాప్తంగా 240 కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైన 25 కేంద్రాలు అమ్మకాలకు ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం వానకాలం సీజన్కు సంబంధించిన ధాన�