కొమ్మతెగులు నివారణకు వ్యవసాయ శాఖ చర్యలు భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 7 : వేపచెట్లకు కొమ్మ తెగులు వస్తున్నందున కార్బండిజమ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనూరాధ తెలిప�
కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే బారులుదీరి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ యాదాద్రి/గుండాల/ఆత్మకూర్(ఎం)/రాజాపేట, నవంబర్7 :‘ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కపాడుదాం’ అని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ వా�
గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది ఆలేరు మండలంలో 12 గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి ఆలేరు రూరల్, నవంబర్ 7 : కరోనాను ఖతం పట్టించేందుకు రాష్ట్ర ప్రభ�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భువనగిరి అర్బన్/భూదాన్పోచంపల్లి /బీబీనగర్/వలిగొండ, నవంబర్ 7 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, వానకాలంలో రైతులు పండించిన ప్ర
రేపటి నుంచి నిర్వహణ కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి అర్బన్, నవంబర్ 6 : అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అటవీ భూముల సమస్యలు పరిష్కరించడానికి చేపట్టాల్సిన చర్యల�
రూ.కోట్లలో అక్రమ దందా భువనగిరి గంజ్ కేంద్రంగా వ్యవహారం! కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సరుకు ప్రజారోగ్యానికి చేటు చేసే గుట్కా ప్యాకెట్లపై ప్రభుత్వం నిషేధం విధించినా, గుట్కా మాఫియా మాత్రం అడ్డదారుల్లో రెచ్చ�
యాదాద్రి, నవంబర్ 3 : ఆలేరు నియోజకవర్గం పాడి సంపదకు పెట్టింది పేరని, పాల ఉత్పత్తిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మ�
వలిగొండ, నవంబర్ 3 : ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం భరోసాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధ�
ఆత్మకూరు(ఎం), నవంబర్3 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితాలొస్తున్నాయి. మండలంలోని తుక్కాపురం కూడా ఎంతో మార్పు సాధించింది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్
పరిశీలనకు సిద్ధ్దమవుతున్న అధికారులు రెండు దఫాలుగా దరఖాస్తులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం అర్హత వయస్సు తగ్గింపుతో పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య ఆసరా పింఛన్ల కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిరుపేద
ఆలేరులో యాప్ పరిధిలోకి 4,670 ఇండ్లు వివరాల నమోదుకు 15 వరకు గడువు ఆలేరు టౌన్, నవంబర్ 2 : మున్సిపాలిటీల్లోని ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా భువన్-2 యాప్లో వివరాలు నమోదు చ�
ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి 131 మందికి దుకాణాల మంజూరు పత్రాలు అందజేత యాదాద్రి, నవంబర్ 2 : వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా నిర్మించిన యాదా�