వలిగొండ-కొత్తగూడెం వరకు మరో జాతీయ రహదారి జిల్లాలో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మాణం యాదాద్రి భువనగిరి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం జాతీయ రహదారుల విస్త�
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ భువనగిరి కలెక్టరేట్ నవంబర్ 1 : పేదలు, బలహీన వర్గాలకు గ్రామ స్థాయిలో ఉచిత న్యాయ సేవలపై అవగా�
బీబీనగర్, నవంబర్ 1 : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను మండల కేంద్రంలోని పెద్ద చె�
30రోజల ప్రణాళికలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక నిధుల కేటాయింపుతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మోటకొండూర్, నవంబర్ 1: ప్రభుత్వ చేయూత, అధికారుల సహకారం, ప్రజాప్రతినిధుల అంకి
కళాకారుడు, గేయ రచయిత సాదునేని ప్రహ్లాద్ మృతి ఇటీవల రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ తుది శ్వాస జంగ్ ప్రహ్లాద్ పాటల క్యాసెట్తో గుర్తింపు భువనగిరి అర్బన్, నవంబర్ 1 : జననాట్య మండలి కళాకారుడు, తెలంగాణ ఉద్
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వేదధర్మ పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్నదని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి �
బీబీనగర్, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎంపీపీ సుధాకర్గౌడ్ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం ఆయన చి�
నిత్యపూజల్లో పాల్గొన్న భక్తజనం శ్రీవారి ఖజానాకు రూ.17,82,857 ఆదాయం యాదాద్రి, అక్టోబర్ 31 : పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు
గుడుంబాపై సర్కారు ఉక్కుపాదం సారా రహిత గ్రామాల ఏర్పాటుకు చర్యలు తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి ఐదేండ్లలో అద్భుత ఫలితం.. ముడిసరుకు, ఉత్పత్తులకు చెక్ ఒకప్పుడు వేలల్లో ఉన్న కేసులు.. నేడు రెండంకెల్లోనే ! జి�
8వ విడుత హరితహారానికి సన్నద్ధం ప్రతి నర్సరీలో10 వేల మొక్కలు పెంచేలా ప్రణాళికలు నెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేసే ప్ర్రక్రియ పూర్తి 7వ విడుత హరితలక్ష్యాన్ని దాటిన గ్రామీణాభివృద్ధి శాఖ అటవీ విస్తీర్ణ�