8వ విడుత హరితహారానికి సన్నద్ధం ప్రతి నర్సరీలో10 వేల మొక్కలు పెంచేలా ప్రణాళికలు నెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు వేసే ప్ర్రక్రియ పూర్తి 7వ విడుత హరితలక్ష్యాన్ని దాటిన గ్రామీణాభివృద్ధి శాఖ అటవీ విస్తీర్ణ�
కొత్త రెవెన్యూ చట్టంతో పెరిగిన పారదర్శకత పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం 17 మండలాల్లోనూ నిర్విరామంగా సేవలు ఆన్లైన్లోనే ఫిర్యాదులు రెవెన్యూ సంస్కరణల్లో విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ విజయవంతంగా ఏడాది �
యాదాద్రి, అక్టోబర్28 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్ట
జిల్లాలో ప్రతి పల్లె నుంచి సభకు తరలివెళ్లేలా కార్యాచరణ భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయిల్లో కొనసాగుతున్న సమావేశాలు భారీ జన సమీకరణపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న ఎమ్మెల్యేలు వరంగల్ విజయ గర్జన
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత యాదాద్రి, అక్టోబర్ 28 : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే విజయ గర్జన సభకు ఆలేరు నియోజకర్గం నుంచి కార్యకర్తలు సైనికుల్లా కదిలి రావాలన�
ఆలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి రూ. 57.27 కోట్లతో 382 ఇండ్లు పంపిణీకి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆలేరు టౌన్, అక్టోబర్ 28 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం
శ్రీవారి ఖజానాకు రూ.6,16,057 ఆదాయం యాదాద్రి, అక్టోబర్ 27 : పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువ�