భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆంధ్రాను మించిపోతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నా రు. టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ పం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం ఖజానాకు రూ.17, 60,736 ఆదా యం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,65,342, రూ.100 దర్శనాల ద్వారా 23,100, వీఐ పీ దర్శనాల ద్వారా 2,20,650, వేద ఆశీర్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము నాలుగు గంటల నుం చి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వ హిం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్త జనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతో ఇలవే ల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసింది. కుటుంబ సభ్యులతో వ�
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు సీఎం కేసీఆర్ విజన్తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా వ్యవస్థ ‘నమస్తే తెలంగాణ’తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి రామగిరి, అక్టోబర్ 23 : తెలంగాణ ఏ�
14కేంద్రాల్లో 3,133 మంది విద్యార్థుల హాజరు ఎంజీయూలో ప్రారంభించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించిన కన్వీనర్ ప్రొ.సత్యనారాయణ యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చే�
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు కొనసాగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఇంటర్ బోర్�
మోటకొండూర్: టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పార్టీ ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1, 66,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,300, వీఐపీ దర్శనాల ద్వారా 45,000, వేద ఆశీర్వచనం ద్వార�
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు హాజరుకానున్న 7,523 మంది విద్యార్థులు ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు నిర్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్�
యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయం పూర్తి కావడంతో ఆలయ పునఃప్రారంభ తేదిని ప్రకటించడంతో తుదిమెరుగుల పనుల్లో ఆలయ అధికారు లు వేగం పెం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 7,11,736 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 64,220, రూ.100 దర్శనం టికెట్ ద్వారా 30,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,1 60, నిత్య కైంకర్యాల ద్వార