ధాన్యం రాసులతో కళకళలాడుతున్న చౌటుప్పల్ మార్కెట్ యార్డు చౌటుప్పల్, అక్టోబర్ 21: సకాలంలో వర్షాలు.. పుష్కలంగా భూగర్భ జలాలు, నిరంతర ఉచిత విద్యుత్ .. వెరసి చౌటుప్పల్ పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి స�
యాదాద్రి, అక్టోబర్ 20 : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర
అత్యద్భుతంగా రూపు దిద్దుకుంటున్న ఆధ్యాత్మిక నగరి యాదాద్రి వైభవాన్ని కండ్ల ముందుంచిన సీఎం కేసీఆర్సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక వేదికగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వందేశ, విదేశీయులనుఆకర్షించ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ.7,44,665 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 85,638, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,400, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, సుప్రభాతం ద్వారా 4,200, క�
యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు ఆగమశాస్త్రం ప్రకారం విశేష పూజలు జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ
మోటకొండూర్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా దళితులు ఆర్థికంగా అభి వృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఆకర్షితులై భారీగా టీఆర్ఎస్ పార్టీలో చే�
యాదాద్రి: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలన�
బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించు�
బీజేపీకి దమ్ముంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ యాదాద్రి, అక్టోబర్19 : దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డా�
నేరవేరిన ఐదేండ్ల మహాసంకల్పం యాదాద్రిలో ఎనిమిది గంటల పాటు సాగిన సీఎం పర్యటన చివరి దశ పనులపై అధికారులకు దిశానిర్దేశం.. యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రికి మంగళవారం మధ్యాహ్�
పల్లె ప్రగతి పనులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట మండలంలోనే ఏకైక తండా రాజాపేట, అక్టోబర్ 19 : మండలంలోని గిరిజన తండా అయిన పుట్టెగూడెం పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధిలో ముందుకు దూసుకు�
‘ఈ ఆలయం మాది. ఈ రాష్ట్రం మాది. ఈ ఆధ్యాత్మిక సంపద మాది అన్న గొప్ప భావన యావత్ తెలంగాణ ప్రజానీకం కలిగి ఉండాలి.’ స్తంభోద్భవుడి సేవకు సుముహూర్తం 28-03-2022 21వ శతాబ్దపు మహాద్భుతం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,21,012, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 29,100, వీఐపీ దర్శనాల ద్వారా 12,000, కైంకర్యాల ద్వారా 200,