మోటకొండూర్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా దళితులు ఆర్థికంగా అభి వృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఆకర్షితులై భారీగా టీఆర్ఎస్ పార్టీలో చే�
యాదాద్రి: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. త్వరలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలన�
బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించు�
బీజేపీకి దమ్ముంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ యాదాద్రి, అక్టోబర్19 : దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డా�
నేరవేరిన ఐదేండ్ల మహాసంకల్పం యాదాద్రిలో ఎనిమిది గంటల పాటు సాగిన సీఎం పర్యటన చివరి దశ పనులపై అధికారులకు దిశానిర్దేశం.. యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రికి మంగళవారం మధ్యాహ్�
పల్లె ప్రగతి పనులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట మండలంలోనే ఏకైక తండా రాజాపేట, అక్టోబర్ 19 : మండలంలోని గిరిజన తండా అయిన పుట్టెగూడెం పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధిలో ముందుకు దూసుకు�
‘ఈ ఆలయం మాది. ఈ రాష్ట్రం మాది. ఈ ఆధ్యాత్మిక సంపద మాది అన్న గొప్ప భావన యావత్ తెలంగాణ ప్రజానీకం కలిగి ఉండాలి.’ స్తంభోద్భవుడి సేవకు సుముహూర్తం 28-03-2022 21వ శతాబ్దపు మహాద్భుతం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,21,012, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 29,100, వీఐపీ దర్శనాల ద్వారా 12,000, కైంకర్యాల ద్వారా 200,
ఒకటి, రెండు నెలల్లో ముహూర్తం! ఆలయ ప్రారంభోత్సవంపై శాసన సభలో స్పష్టతనిచ్చిన సీఎం ముహూర్తం తేదీలపై చినజీయర్ స్వామితో చర్చ వసతుల కల్పనపై దృష్టి సారించిన వైటీడీఏ పగటి వేళల్లో నల్లని కృష్ణ శిలా సౌందర్యం.. రా�
ఇప్పటికే కేంద్రాలకు వచ్చే ధాన్యంపై అంచనాలు కేంద్రాల ఎంపిక, ఇన్చార్జిల నియామకంపై దృష్టి మిల్లర్లతోనూ ముందస్తు చర్చలు వర్షాలతో కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఏర్పాట�
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి భారీగా హాజరైన అభిమానులు, పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెంది�
యాదాద్రి, అక్టోబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో గల బాలశివాలయంలో శివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామానికి చెందిన తుర్కపల్లి లలితకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సోమవారం అందజ�
రాష్ట్రవ్యాప్త అమలుకు స్ఫూర్తిగా చౌటుప్పల్ తంగేడు వనం బృహత్ పల్లె ప్రకృతి వనాల్లోనూ చిట్టడవులు సృష్టించేలా ప్రభుత్వ కార్యాచరణ ఉమ్మడి నల్లగొండలో 355 బృహత్ వనాల ఏర్పాటుకు ప్రణాళిక ఇప్పటికే 145 చోట్ల స్థ�
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్న మాజీ మంత్రి నర్సింహులు భారీ ర్యాలీతో తెలంగాణ భవన్కు చేరుకునేలా ఏర్పాట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరబోతున్నారు. కొన్ని రోజులుగా పార్టీ మారుతా�