పూల వేడుకతో పుడమి తల్లి పరవశం ఆనందంగా ఆడి పాడిన ఆడబిడ్డలు ఊరూవాడ వెల్లివెరిసిన బతుకమ్మ వైభవం యాదగిరిగుట్టలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి నేడు విజయ దశమి పుడమి తల్లి పూల శోభతో పులకరించి
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, అక్టోబర్13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు పూర్వ వైభవం వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పండుగలు, సంస్కృతులకు మంచిరోజులు వచ్చాయని �
జిల్లాలో పలుచోట్ల ఒకరోజు ముందు సద్దుల బతుకమ్మ అంబరాన్నంటిన వేడుకలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిఆడి పాడిన ఆడబిడ్డలు మళ్లీరా బతుకమ్మా.. అంటూ వేడుకుని నిమజ్జనాలు మిగిలిన అన్నిచోట్లానేడు సద్దుల వేడుక య
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 36,908, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,900, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్యకైంకర్యాల ద్వా�
యాదాద్రి: పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స�
భూదాన్పోచంపల్లి: ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని ఎ
రామన్నపేట: గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 116 మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం స�
సహజ అడవుల అభివృద్ధిలో మనమే ఆదర్శం అడవుల నరికివేతపై ఉక్కుపాదం జిల్లాలో బొగ్గు బట్టీలనేవే లేకుండా చేశాం నాలుగేండ్లలో 200కిపైగా కేసులు.. రూ.2కోట్ల జరిమానాలు అడవుల్లో పచ్చదనంతోపాటు జల సంరక్షణ పెంపునకు చర్యలు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వా�
యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత�
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
ఓ వైపు బతుకమ్మ వేడుకలు, మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. ఆరో రోజైన సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కలెక్టర్ పమేలాసత్పతి, ఈఓ గీత అలిగ�