భూదాన్పోచంపల్లి: ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని ఎ
రామన్నపేట: గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 116 మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం స�
సహజ అడవుల అభివృద్ధిలో మనమే ఆదర్శం అడవుల నరికివేతపై ఉక్కుపాదం జిల్లాలో బొగ్గు బట్టీలనేవే లేకుండా చేశాం నాలుగేండ్లలో 200కిపైగా కేసులు.. రూ.2కోట్ల జరిమానాలు అడవుల్లో పచ్చదనంతోపాటు జల సంరక్షణ పెంపునకు చర్యలు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వా�
యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత�
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
ఓ వైపు బతుకమ్మ వేడుకలు, మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. ఆరో రోజైన సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కలెక్టర్ పమేలాసత్పతి, ఈఓ గీత అలిగ�
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జిల్లాలో 666 మంది అర్హులు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సూపర్ వైజర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ తా�
యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యా�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు క
యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన శివాలయంలో స్టీల్తో తయారు చేసిన ప్రత్యేక క్యూలైన్ల బిగింపు పనులు సాగుతున్నాయి. శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం వద్ద నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారంలో క్యూలైన్లను బ�