యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
యాదాద్రి: జిమ్మీ(పిల్లి) నీవెక్కడమ్మా.. అంటూ ఓ కుటుంబం ఆందోళనలో పడింది. 10 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి న పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు స్కూల్ వెళ్లడం మానారు. కుటుంబ సభ్యులు అన్నం తినటం మానేశారు. ఇ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట�
పెరిగిన ఖాతాదారుల సంఖ్య రైతులకు అన్ని రకాల రుణాలు నేడు సర్వసభ్య సమావేశం భువనగిరి అర్బన్, అక్టోబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల రుణాలను సకాలంలో అందిస్తూ వారికి బాసటగా నిలుస్తూనే..
యాదాద్రి, సెప్టెంబర్7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచామృతాలతో స్వామివారి కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వా�
యాదగిరిగుట్ట డిపో నుంచి105 అదనపు సర్వీసులురేపటి నుంచి ఈ నెల 18 వరకు..రద్దీకి అనుగుణంగా పెంపుయాదాద్రి, అకోబర్ 6 : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలక�
యాదాద్రి, అక్టోబర్ 6 : ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం 15 వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యఅత
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిచౌటుప్పల్, అక్టోబర్ 6 : పేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�