యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట�
పెరిగిన ఖాతాదారుల సంఖ్య రైతులకు అన్ని రకాల రుణాలు నేడు సర్వసభ్య సమావేశం భువనగిరి అర్బన్, అక్టోబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల రుణాలను సకాలంలో అందిస్తూ వారికి బాసటగా నిలుస్తూనే..
యాదాద్రి, సెప్టెంబర్7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచామృతాలతో స్వామివారి కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వా�
యాదగిరిగుట్ట డిపో నుంచి105 అదనపు సర్వీసులురేపటి నుంచి ఈ నెల 18 వరకు..రద్దీకి అనుగుణంగా పెంపుయాదాద్రి, అకోబర్ 6 : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలక�
యాదాద్రి, అక్టోబర్ 6 : ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం 15 వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యఅత
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిచౌటుప్పల్, అక్టోబర్ 6 : పేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�
సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్�
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో
యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ �