యాదగిరిగుట్ట డిపో నుంచి105 అదనపు సర్వీసులురేపటి నుంచి ఈ నెల 18 వరకు..రద్దీకి అనుగుణంగా పెంపుయాదాద్రి, అకోబర్ 6 : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలక�
యాదాద్రి, అక్టోబర్ 6 : ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం 15 వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యఅత
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిచౌటుప్పల్, అక్టోబర్ 6 : పేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�
సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్�
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో
యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ �
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలి పారు. ప్రధాన బుకింగ్ ద్వారా 32,336, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 9,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, నిత్య కైంకర్యాల ద్వారా 600, సుప్�
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భువనగిరి మరోమారు జాతీయ స్ఫూర్తిని చాటింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్
యాదాద్రి, అక్టోబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన భక్తుల కొత్త క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి సమీపంలో హనుమంత�