సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జిల్లాలో 666 మంది అర్హులు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సూపర్ వైజర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ తా�
యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యా�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు క
యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన శివాలయంలో స్టీల్తో తయారు చేసిన ప్రత్యేక క్యూలైన్ల బిగింపు పనులు సాగుతున్నాయి. శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం వద్ద నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారంలో క్యూలైన్లను బ�
ప్రత్యేక డ్రైవ్తో సత్ఫలితాలు..టీకా కోసం కదులుతున్న ప్రజానీకంఇప్పటివరకు 3,89,299 మందికి మొదటి డోస్1,76,632 మందికి రెండో డోస్ పూర్తియాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి);జిల్లాలో కొవిడ్ వ్యా�
వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు సర్కారు చర్యలుసగం సబ్సిడీపై గరిష్ఠంగా రూ.కోటి వరకు ఆర్థిక చేయూతకొత్త పారిశ్రామిక వేత్తలకు సువర్ణావకాశంఈ నెల 15 వరకు గడువుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10(నమస్తే �
యాదాద్రి, అక్టోబర్10 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో భక్తులు పాల్గొని �
కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరి�
యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించా�