కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరి�
యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించా�
కోలాహలంగా నిత్య పూజలు యాదాద్రి, అక్టోబర్9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. ఉదయం మూడు గంటలకు స�
చౌటుప్పల్ మండలంలో రూర్బన్ పథకం అమలు రూ.15 కోట్లతో వివిధ పనులకు ప్రణాళికలు ఇప్పటికే రూ.7.80 కోట్లు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తుండడంతో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్
యాదగిరిగుట్ట రూరల్: సీఎం సహాయనిధితో పేద ప్రజలకు భరోసా కలిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామానికి చెందిన కాటం భాస్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 26,700, వీఐపీ దర్శనాల ద్వారా 68,100, వేద ఆశీర్వచనం ద్వారా
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
యాదాద్రి: యాదాద్రిలోని బాల శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్ర నామార్చ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
యాదాద్రి: జిమ్మీ(పిల్లి) నీవెక్కడమ్మా.. అంటూ ఓ కుటుంబం ఆందోళనలో పడింది. 10 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి న పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు స్కూల్ వెళ్లడం మానారు. కుటుంబ సభ్యులు అన్నం తినటం మానేశారు. ఇ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�