మోత్కూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో 7వ వార్డుకు చెందిన దుస్స భిక్షపతి లివర్ సంబంధిత వ
యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి భక్తు లు భారీగా రావడంతో బాలాలయంలోని దర్శన క్యూ లైన్లు నిండిపోయాయి. పురవీధులు సందడిగా మారాయి. దర్�
ఓటర్ల నమోదు, జాబితా సవరణకు షెడ్యూల్ విడుదలజిల్లాలో మొదలైన కసరత్తుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్న
ఆత్మకూరు(ఎం), అక్టోబర్1: రాష్ట్రం ప్రభు త్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న చీరెలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. శుక్రవారం తాసీల్దార్ కార్యాలయానికి బతు�
Yadadri | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో
త్వరలోనే సీసీఐ కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 1,24,172 ఎకరాల్లో పత్తి సాగు 86,141 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 5 మార్కెట్ల ద్వారా 16 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు దళారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్న రాష్
యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో �
చిట్యాల: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నేరేడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దుబ్బాక వెంకట్రెడ్డి కిడ్నీ వ్యాధితో దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. వైద్య ఖ�
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యువ తెలంగాణ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లం�
ఫొటొరైటఫ్: 30వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం నిర్వహిస్తున్న అర్చకులు యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన