హరితమయం యాదాద్రీశుడి దివ్యక్షేత్రం హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతావనం కొండ చుట్టూ 108 రకాల చెట్లు, 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయం పచ్చదనంతో కొత్త శ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు శనివారం నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసిం�
మోత్కూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో 7వ వార్డుకు చెందిన దుస్స భిక్షపతి లివర్ సంబంధిత వ
యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి భక్తు లు భారీగా రావడంతో బాలాలయంలోని దర్శన క్యూ లైన్లు నిండిపోయాయి. పురవీధులు సందడిగా మారాయి. దర్�
ఓటర్ల నమోదు, జాబితా సవరణకు షెడ్యూల్ విడుదలజిల్లాలో మొదలైన కసరత్తుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్న
ఆత్మకూరు(ఎం), అక్టోబర్1: రాష్ట్రం ప్రభు త్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న చీరెలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. శుక్రవారం తాసీల్దార్ కార్యాలయానికి బతు�
Yadadri | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో
త్వరలోనే సీసీఐ కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 1,24,172 ఎకరాల్లో పత్తి సాగు 86,141 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 5 మార్కెట్ల ద్వారా 16 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు దళారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్న రాష్
యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో �