యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన నిర్మించిన అధునాతన విష్ణు పుష్కరిణి ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. పుష్కరిణి ప్రహరీకి బంగారు వర్ణపు అల్యూమినియంతో తయారు చే
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందజేస
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,21,058, వీఐపీ దర్శనాలతో 2,85,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,160, సుప్రభాతం ద్వారా 200, ప్రచారశాఖ ద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి బాలాలయంలో ఆదివారం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచే మొదలైంది. అర్చకులు స్వామి వారికి నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్స వమూర్త
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుండడంతో ఆదివారం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4654.81 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3క్రస్టు �
సామర్థ్య పరీక్షలు లేకుండానే రోడ్డుమీదికి.. నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అక్టోబర్ నెలాఖరుకు గడువు పెంచిన ప్రభుత్వం జిల్లాలో 272 బస్సులకు ఫిట్నెస్ పొందినవి 41 మాత్రమే! ప్రమాదాల నివ�
హరితమయం యాదాద్రీశుడి దివ్యక్షేత్రం హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతావనం కొండ చుట్టూ 108 రకాల చెట్లు, 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయం పచ్చదనంతో కొత్త శ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు శనివారం నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసిం�
మోత్కూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో 7వ వార్డుకు చెందిన దుస్స భిక్షపతి లివర్ సంబంధిత వ
యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పలు ప్రాంతాల నుంచి భక్తు లు భారీగా రావడంతో బాలాలయంలోని దర్శన క్యూ లైన్లు నిండిపోయాయి. పురవీధులు సందడిగా మారాయి. దర్�