యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 26,382, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 7,800, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, ప్రచార శాఖ ద్వారా 450, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
యాదాద్రి, సెప్టెంబర్ 27 : గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల భారీగా, కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. చెరువులు ఇప్పటిక�
కొయ్యలగూడెం చేనేత కళాకారుడికి గుర్తింపు సహజ సిద్ధ రంగులు.. డైమండ్ డిజైన్లో పట్టుచీరె తయారీ చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్27 : చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచిన కొయ్యలగూడెం గ్రామం మరోసారి జాతీయ స్థాయిలో ప�
ఉత్తమ పురస్కారానికి ఎంపికైన డబుల్ ఇక్కత్ తేలియా రుమాలుపుట్టపాక వెంకయ్య, రవీందర్కు జాతీయ పురస్కారం సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : పుట్టపాక గ్రామ చేనేత కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో మరోసారి గ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, ని�
పూజల్లో పాల్గొని తరించిన భక్త జనం యాదాద్రి, సెప్టెంబర్ 26 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల�
చివరి దశకు పల్లె ప్రగతి పనులు అన్ని పంచాయతీల్లో పూర్తయిన ‘పల్లె ప్రగతి’ పనులు అక్టోబర్ 10లోగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు స్థల వివాదంతో కొన్ని చోట్ల నిలిచిన నిర్మాణాలు గ్రామ స్వరాజ్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 19,600, వీఐపీ దర్శనాలతో 1,73,250, వేద ఆశీర్వచనం ద్వారా 10,836, �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో అక్టోబర్ 7వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి) నుంచి 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ దశమి దసరా ) వరకు శ్ర