యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 19,600, వీఐపీ దర్శనాలతో 1,73,250, వేద ఆశీర్వచనం ద్వారా 10,836, �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో అక్టోబర్ 7వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి) నుంచి 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ దశమి దసరా ) వరకు శ్ర
రామన్నపేట: దేశంలోని అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ పాలన చిరునామా అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన�
భువనగిరి అర్బన్: అర్వులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలం, పట్టణానికి చెందిన 46 మంది సీఎం సహయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజరైన ర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ శివాలయం ప్రధానాలయం పనులు దాదాపుగా పూర్తి కాగా, క్యూ లైన్లు, నంది, లింగం ప్రతిష్ట పనులు సాగుతు న్నాయి. హరిహరుల పుణ్యక్షేత్రంగా పునర్నిర్మితమవుతున్న యాద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఖజానాకు శనివారం రూ.10,01,568 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,31,006, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 31,900, వీఐపీ దర్శనాలతో 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి సన్నిధిలో శనివారం స్వామి వారి నిత్య పూజలు కోలాహలంగా సాగాయి. తెల్లవారుజామునే సుప్రభాతం నిర్వహించి స్వామి వారిని మేల్కొపిన అర్చకులు ఆర్జిత పూజలను ప్రారం�
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భువనగిరిలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను కలెక్టర్ పమేలాసత్పతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ఖిలా వరకు అధికారులు
ఆధ్యాత్మిక క్షేత్రంలో పల్లె పర్యాటకం ప్రకృతి అందాలకు నెలవైన రాయగిరి చెరువు వద్ద ఏర్పాట్లు ఆకట్టుకునే హస్తకళా స్టాల్స్, ఆహ్లాదం పంచేలా బోటింగ్ వైటీడీఏ ఆధ్వర్యంలో తొలిదశ పనులు పూర్తి మాదాపూర్, ఉప్పల్
పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పె
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు అందుబాటులోకి డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఎటుచూసినా పచ్చదనం, పారిశుధ్యం నాడు అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం.. నేడు ప్రగతి పథంలో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె
భువనగిరి ఖిల్లా దగ్గర నాలుగు రోజులపాటు.. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 23: పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటి చరిత్రను తెలిజేయాలని జిల్లా అదనపు కలెక్టర�