మోటకొండూర్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీల సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్�
బీబీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గాందీనగర్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ ఒప్�
మొదటి కాన్పు సమయంలో కడుపులో దూది తీవ్ర నొప్పితో బాధ పడుతూ హైదరాబాద్లో మహిళ మృతి ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ధర్నా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ భువనగిరి కలెక్టరేట్: ప్రా�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు మంగళవారం రూ. 6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.76,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 33,500, వేద ఆశీర్వచనం ద్వారా 6,192, నిత్యకైంకర్యాల ద్వారా 400, క్యారీ �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు.
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతు
యాదాద్రి, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అ�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు వైభవంగా నిర్వ హించారు. బాలాలయం లో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అ�
యాదాద్రి: యాదాద్రి కొండపైన పుష్కరిణి సమీపంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. సుమారు 20 మీటర్ల లోతులో టిప్పర్ పడింది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకాడు. ప్రమాద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ర�
జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ.. వర్షంలోనూ సాగిన శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణపతి నిమజ్జనాన్ని ఘనంగా న�
18 ఏండ్లు పైబడిన 305 మందికి వ్యాక్సిన్ పూర్తి మొదటి డోస్ 92 మంది.. రెండో డోస్ 213 మందికి.. సమన్వయంతో లక్ష్యాన్ని ఛేదించిన వైద్య సిబ్బంది గ్రామంలో కేక్ కట్చేసి అభినందనలు తెలిపిన కలెక్టర్ పమేలా సత్పతి ఊరు చిన