యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ర�
జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ.. వర్షంలోనూ సాగిన శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణపతి నిమజ్జనాన్ని ఘనంగా న�
18 ఏండ్లు పైబడిన 305 మందికి వ్యాక్సిన్ పూర్తి మొదటి డోస్ 92 మంది.. రెండో డోస్ 213 మందికి.. సమన్వయంతో లక్ష్యాన్ని ఛేదించిన వైద్య సిబ్బంది గ్రామంలో కేక్ కట్చేసి అభినందనలు తెలిపిన కలెక్టర్ పమేలా సత్పతి ఊరు చిన
యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆది వారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారం భించారు. ఉత�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట సర్కిల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆద
యాదాద్రి, సెప్టెంబర్ 18 : లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూ�
జిల్లాకేంద్రంలో సిటీ లైవ్లీ హుడ్ సెంటర్ నెలాఖరులోగా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం స్వయం ఉపాధి కోర్సులు చేసిన యువతకు బాసట నైపుణ్యానికి తగ్గట్టు అవకాశాలు ఇప్పటికే డీఆర్డీఓ ఆధ్వర్యంలో శిక్షణ కా�
భూదాన్పచంపల్లి: మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్య కర్తలు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రా�
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిఎంఎస్ రామచంద్రారావు చౌటుప్పల్, సెప్టెంబర్16 : ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ కోర్టులు ఏర్పాటవుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్ రామచంద్రారావు అ�
యాదాద్రిలో తుది దశకు ఆలయ పునర్నిర్మాణ పనులు సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం మొక్కలు నాటింపు యాదాద్రి, సెప్టెంబర్16 : యాదాద్రి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన శివాలయంలో చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్న