యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు.
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతు
యాదాద్రి, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అ�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు వైభవంగా నిర్వ హించారు. బాలాలయం లో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అ�
యాదాద్రి: యాదాద్రి కొండపైన పుష్కరిణి సమీపంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. సుమారు 20 మీటర్ల లోతులో టిప్పర్ పడింది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకాడు. ప్రమాద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ర�
జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ.. వర్షంలోనూ సాగిన శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణపతి నిమజ్జనాన్ని ఘనంగా న�
18 ఏండ్లు పైబడిన 305 మందికి వ్యాక్సిన్ పూర్తి మొదటి డోస్ 92 మంది.. రెండో డోస్ 213 మందికి.. సమన్వయంతో లక్ష్యాన్ని ఛేదించిన వైద్య సిబ్బంది గ్రామంలో కేక్ కట్చేసి అభినందనలు తెలిపిన కలెక్టర్ పమేలా సత్పతి ఊరు చిన
యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆది వారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారం భించారు. ఉత�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట సర్కిల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆద
యాదాద్రి, సెప్టెంబర్ 18 : లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూ�