ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, సెప్టెంబర్ 15 : గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బ
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం వేములకొండపై బుధవారం నిత్య సహాస్ర నామార్చన, నిత్య హోమం, నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ హించా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
భువనగిరి మెయిన్ రోడ్డు విస్తరణకు టెండర్లు ఖరారు త్వరలోనే పనులు ప్రారంభం రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు.. కూల్చివేత ఇండ్లకు మార్కింగ్ విస్తరణ పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సువిశాల రహదారి యాద�
చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రేపటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నది. ఇప్పటివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలంటే చౌటుప్పల్ ప్ర
ఆ పార్టీ నాయకుడు శేఖర్గౌడ్ భువనగిరి, చౌటుప్పల్లో వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలు చౌటుప్పల్, సెప్టెంబర్14 : సీఎం కేసీఆర్ పాలనాధ్యక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని పా
సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలో గ్రామ, మండల కమిటీలప�
భూదాన్పోచంపల్లి: రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆహార భద్రత చట్టాన్ని దిక్కరించే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. మంగళవారం మండల ప�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యాలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో �
యాదాద్రి: మరో ఇరవై ఏండ్ల వరకు టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్ల�
తుర్కపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్ల ను నెలకొల్పే దిశగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్
మోత్కూరు: తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టు వస్ర్తాలు బహూకరించి సత్కరించారు. శ్రీకాంతచారి సోదరుడు రవీంద్రాచారి- శ్రావణి నూతన దంపతులకు పట్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరుల ప్రత్యేక పూజల కోలాహలం నెలకొం ది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదా ద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధనీ స�