యాదాద్రి: మరో ఇరవై ఏండ్ల వరకు టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్ల�
తుర్కపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్ల ను నెలకొల్పే దిశగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్
మోత్కూరు: తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టు వస్ర్తాలు బహూకరించి సత్కరించారు. శ్రీకాంతచారి సోదరుడు రవీంద్రాచారి- శ్రావణి నూతన దంపతులకు పట్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరుల ప్రత్యేక పూజల కోలాహలం నెలకొం ది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదా ద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధనీ స�
గిరిజన భూముల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత గిరి వికాసం పథకం కింద ఆర్థిక సహకారం ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ‘ఇందిర జలప్రభ’ పథకంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కమీషన్లకు కక్కుర్తి పడి చేపట్టిన పనులు గి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో బాలాలయంతోపాటు క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారికి నిత్యపూజలు, కల్యాణాన్ని అర్చ�
రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ చౌటుప్పల్, సెప్టెంబర్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురు లేని శక్తిగా ఎదిగిందని రైతుబంధు సమితి సూర్యాపేట
పల్లె ప్రగతి పనులు నూరుశాతం పూర్తిఅదనపు ఆకర్షణగా మోడల్ మియావాకి పార్కు పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్ని మార్చివేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అభివృద్ధి పనులు నూరు శాతం పూర్తయ్యాయ�
యాదాద్రి: ఈ నెల 14 నుంచి ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ఆదివ�
మోటకొండూర్: మోటకొండూర్ మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం పార్టీ బలో పేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులత
యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయ�
బీబీనగర్, సెప్టెంబర్ 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక జోరుగా కొనసాగుతున్నది. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో బట్టుగూడెం గ్రామ అధ్యక్షుడి�