పునరావాస చర్యలు వెంటనే చేపడుతాంప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెరుగైన పరిహారం అందిస్తాంకలెక్టర్ పమేలా సత్పతి భరోసాబస్వాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులతో సమావేశం బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ న
యాదాద్రి క్షేత్రంలో పుణ్యస్నానాలకు శుద్ధ జలంలక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు ఫిల్టర్లుస్పెయిన్ టెక్నాలజీ వినియోగంగుండంలో 15 లక్షలలీటర్ల నీటి నిల్వ1,500 మంది భక్తులు స్నానమాచరించేలా వసతులు ట్రయల్ రన్�
హరితహారం లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రంఅటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రం హరితహారంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుందని అటవీశాఖ స్పెషల్ చీఫ్
భువనగిరి అర్బన్: రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా
రామన్నపేట: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మం డలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరాసామి ఆధ్వర్యంలో 100మంది �
చౌటుప్పల్: యాదాద్రి నేచురల్ మోడల్ ఫారెస్ట్ తరహా లాంటి చిట్టడవులను రాష్ట్రమంతా పెంచేలా ఏర్పాట్లు చేస్తు న్నామని సీఎంవో మఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్థానిక ఫారెస్ట్ కార్యాలయాన్ని ఆమె బుధవారం స
ఉత్సాహంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ గ్రామ కమిటీల జోరుగా సాగుతున్నాయి. మంగళవారం పలు గ్రామాల్లో గ్రామ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సమావేశమై పార్టీ కార్యవ
ఈఎన్సీ రవీందర్రావు ఆదేశం యాదాద్రి, సెప్టెంబర్7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. మంగళవార�
నేటి నుంచి ఆరో విడుత చేప పిల్లల పంపిణీభువనగిరిలో ప్రారంభించనున్న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డియాద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3.15కోట్ల పిల్లల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు8,929 కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి సమైక్య పా�
ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించాంసీసీఎఫ్ ఎంజే అక్బర్లక్కారంలోని తంగేడు వనం సందర్శన చౌటుప్పల్, సెప్టెంబర్7 : హరితహారం నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, 2015 నుంచి ఐదేండ్లలో
భువనగిరి అర్బన్: బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపుకు గురవుతున్న ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్లో మ�
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరి�