గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యవర్గాల ఎన్నిక భవనగిరి అర్బన్, సెప్టెంబర్ 9: భువనగిరి మండలంలోని 31 గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీల ఎన్నిక జరిగిందని, అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కమిటీ సభ్యులను �
యాదాద్రి: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. కరోనా కట్టడి చేయడంతో పాటు కాలుష్యం బారిన పడుకుండా కాపాడుకోవాల్సిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 7,12,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 78,270, రూ. 100 దర్శనంతో రూ. 31,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,400, సుప్రభాతంతో రూ. 900, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ �
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పంసాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూతరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిభువనగిరి, నకిరేకల్ చెరువుల్లోకి చేప పిల్లల విడుదలపెద్ద చెరువులో చేపపిల్�
పునరావాస చర్యలు వెంటనే చేపడుతాంప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెరుగైన పరిహారం అందిస్తాంకలెక్టర్ పమేలా సత్పతి భరోసాబస్వాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులతో సమావేశం బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ న
యాదాద్రి క్షేత్రంలో పుణ్యస్నానాలకు శుద్ధ జలంలక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు ఫిల్టర్లుస్పెయిన్ టెక్నాలజీ వినియోగంగుండంలో 15 లక్షలలీటర్ల నీటి నిల్వ1,500 మంది భక్తులు స్నానమాచరించేలా వసతులు ట్రయల్ రన్�
హరితహారం లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రంఅటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రం హరితహారంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుందని అటవీశాఖ స్పెషల్ చీఫ్
భువనగిరి అర్బన్: రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా
రామన్నపేట: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మం డలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరాసామి ఆధ్వర్యంలో 100మంది �
చౌటుప్పల్: యాదాద్రి నేచురల్ మోడల్ ఫారెస్ట్ తరహా లాంటి చిట్టడవులను రాష్ట్రమంతా పెంచేలా ఏర్పాట్లు చేస్తు న్నామని సీఎంవో మఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్థానిక ఫారెస్ట్ కార్యాలయాన్ని ఆమె బుధవారం స