చౌటుప్పల్: హరితహారం నిర్వహణలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ తెలిపారు. 2015లో మొదలు పెట్టిన హరితహారంలో ఈ ఐదేండ్లలో అనుకున్న టార్గెట్ ప్రకారం రూ.2
ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఇన్నోవా కారు భువనగిరి అర్బన్: భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ, మైసమ్మ పండుగలను సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రా
బీబీనగర్: అవగాహనతోనే క్యాన్సర్ ను నివారించవచ్చునని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో గైనకాలజికల్ క్యాన్సర్ నివారణ,
భువనగిరి కలెక్టరేట్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాను కోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఎం కేంద�
వృద్ధురాలికి చేయూత | నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ పండుటాకు పట్ల డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం చూపారు. కార్యాలయం పైకి రావడానికి ఇబ్బంది పడుతుండడంతో గమనించిన కార్యాలయ సిబ్బంది, డ్యూటీలో ఉన్న కాన
కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామ శాఖల ఎన్నిక భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 5 : గ్రామాల్లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నెలకొంది.గ్రామ, వార్డు కొత్త కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. భాగంగా ఆదివారం పలు�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరద నీటికి చౌటుప్పల్ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చౌటుప్పల్లోని పెద్దచెరువు నిం�
కొత్త విధానంతో సులువుగా పనిమున్సిపాలిటీల్లో తొలగిన ఇబ్బందులుజిల్లాలో 606 దరఖాస్తులకు 512 అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్-బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర
యాదాద్రి: గురుపూజ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గురు పూజోత్సవంలో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి కూచిపూడి నృత్య కళాశాలకు చెందిన విద్యార్థినుల�
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాది, సెప్టెంబర్ 4 : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుత�
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 4: గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శ�