ఉత్సాహంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ గ్రామ కమిటీల జోరుగా సాగుతున్నాయి. మంగళవారం పలు గ్రామాల్లో గ్రామ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సమావేశమై పార్టీ కార్యవ
ఈఎన్సీ రవీందర్రావు ఆదేశం యాదాద్రి, సెప్టెంబర్7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. మంగళవార�
నేటి నుంచి ఆరో విడుత చేప పిల్లల పంపిణీభువనగిరిలో ప్రారంభించనున్న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డియాద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3.15కోట్ల పిల్లల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు8,929 కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి సమైక్య పా�
ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించాంసీసీఎఫ్ ఎంజే అక్బర్లక్కారంలోని తంగేడు వనం సందర్శన చౌటుప్పల్, సెప్టెంబర్7 : హరితహారం నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, 2015 నుంచి ఐదేండ్లలో
భువనగిరి అర్బన్: బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపుకు గురవుతున్న ప్రతి కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్లో మ�
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత�
యాదాద్రి: నాయీ బ్రాహ్మణ, రజక కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత తమ ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాయీ బ్రాహ్మణ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆదు కునే �
చౌటుప్పల్: హరితహారం నిర్వహణలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ తెలిపారు. 2015లో మొదలు పెట్టిన హరితహారంలో ఈ ఐదేండ్లలో అనుకున్న టార్గెట్ ప్రకారం రూ.2
ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఇన్నోవా కారు భువనగిరి అర్బన్: భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ, మైసమ్మ పండుగలను సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రా
బీబీనగర్: అవగాహనతోనే క్యాన్సర్ ను నివారించవచ్చునని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో గైనకాలజికల్ క్యాన్సర్ నివారణ,