యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకర
బీబీనగర్: అత్యవసర సేవల ద్వారా ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ లో అనస్థిషియాలజీ, క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో గత న�
నియోజకవర్గ వ్యాప్తంగా 382 డబుల్ బెడ్రూంలు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, సెప్టెంబర్1: రాబోయే దసరా పం
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యం కాని యువతి హిమబిందు ఆచూకి రాజాపేట, సెప్టెంబర్ 1: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమం�
యాదాద్రి, సెప్టెంబర్1: టీఆర్ఎస్ జెండా పండుగ నేపథ్యంలో గురువారం మండల వ్యాప్తంగా ప్రతీవాడలో టీఆర్ఎస్ జెండాను రెప రెపలాడిస్తామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కర్రె వెంకట�
సుధీర్ఘ విరామం తర్వాత మోగిన బడిగంట కొవిడ్ నిబంధనల మధ్య విద్యాసంస్థలు పునఃప్రారంభం మొదటి రోజు హాజరైన విద్యార్థులు 24,840 మంది పండుగ వాతావరణంలో విద్యార్థుల సందడి భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 1: కొవిడ్ కారణ
నియోజకవర్గ వ్యాప్తంగా 382 ఇండ్లు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం దసరా లోపు యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శుంకుస్థాపన చేయనున్నట్లు వివరిం
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యమవని యువతి హిమబిందు ఆచూకీ రాజాపేట: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నావో బిడ్డా �
చౌటుప్పల్ రూరల్: ఎస్.లింగోటం గ్రామంలో శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్ పర్యటిం చనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుక�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,67,875 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,83,304, రూ.100 దర్శనంతో రూ.65,500, నిత్య కైంకర్యాలతో రూ.800, సుప్ర భాతంతో రూ.700, క్యారీ బ్యాగులతో రూ.3,800
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు స్వామి వారికి నిత్యకైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను ప�
పాముకుంట వాగులో ముమ్మరంగా గాలింపు చర్యలు రెండోరోజూ లభ్యంకాని యువతి ఆచూకీ రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రాజాపేట, ఆగస్టు 31 : మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్ల�
‘థ్రిఫ్ట్’ పథకంతో ఈ ఏడాదీ నేత కార్మికులకు చేయూత ప్రత్యేక క్యాంపులతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరణ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు జిల్లాలో 15వేలకుపైగా కార్మికులు లబ్ధిపొందే అవకాశం సంక్షేమ పథకాల�
చిట్యాల: టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగకు పార్టీ దిమ్మెలను సిద్ధం చేసి విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. చిట్యా ల�