చౌటుప్పల్ రూరల్: ఈనెల 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గల్లీ గల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవా
యువతి కోసం గాలింపులో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండవ రోజు ముమ్మరంగా గాలింపు రాజాపేట: మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువ తి మృతదేహం లభ్యం కాగా మరో యువతి �
చౌటుప్పల్ రూరల్: నేతన్నలకు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని కొయ్యలగూడెంలో ముగ్గురు నిరుపేద కార్మికులకు ఆయన ఒక్కొ క�
యాదగిరిగుట్ట రూరల్: మాసాయిపేట గ్రామంలోని కిసాన్ పాల సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు సంఘం చైర్మన్ వంటేరు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పాల సంఘ�
యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్
పారుపల్లి వాగులో యువతుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం రాజాపేట, ఆగస్టు 30: బైక్పై వాగుదాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతుకాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘట న మండలంలోని పాముకుంట కుర్రా రం రో
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 30: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కు
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 30: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభివృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోన�
జలమయమైన లోతట్టు ప్రాంతాలు మెట్ట పంటలకు ఊపిరి జూన్ 1 నుంచి నేటి వరకు జిల్లాలో 624 మి.మీటర్ల వర్షపాతం నమోదు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల్లో మోస్తరు న�
మునుగోడు, ఆగస్టు 30 : జిల్లాలో పత్తిని అధికంగా సాగుచేసే మండలాల్లో మునుగోడు ఒకటి. ప్రస్తుత వానకాలం సాగులో మండలవ్యాప్తంగా సుమారు 44,100 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈసారి 3.50లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అం�
యాదాద్రి, ఆగస్టు30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమ�
భువనగిరి కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టేందుకు 1950 టోల్ఫ్రీ నంబర్తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ �
భువనగిరి కలెక్టరేట్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భా�