భూదాన్పోచంపల్లి: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభి వృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ�
యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1, 33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీ బ్యాగులతో
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�
జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలుఅందంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని నైవేద్యాలు సమర్పించిన మహిళలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులుపల్లెలు బోనమెత్తాయి. అమ్మా బైలెల్లి�
ఏడాదిన్నర కాలంగా బడులకే పరిమితమైన బస్సులుప్రభుత్వ నిర్ణయంతో కదిలిన బస్సులు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 : కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా పిల్లల రవాణాకు ఉపయోగించే బ
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.21లక్షలతో అభివృద్ధి పనులు ఆత్మకూరు(ఎం), ఆగస్టు29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని పుల్లాయిగూ డెం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గ్రామంలో
శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే కృష్ణావతారంనేడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆలేరు టౌన్, ఆగస్టు 29 : ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఆనాటి పాండవులకే కాదు ఈనాటి
మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన మంత్రుల పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం మో త్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడుగంటలకు సుప్రభ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాత
డీఈవో చైతన్యజైని బీబీనగర్, ఆగస్టు 28 : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో డీఈవో చైతన్యజైని శనివారం మండలంలోని మహదేవ్పూర్, కొండమడుగు గ్రామాల్లోని ప్�
సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక యాత్రలుబీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విపక్షాలను ప్రజలే బొందపెడ్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిర�