యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్
పారుపల్లి వాగులో యువతుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం రాజాపేట, ఆగస్టు 30: బైక్పై వాగుదాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతుకాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘట న మండలంలోని పాముకుంట కుర్రా రం రో
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 30: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కు
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 30: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభివృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోన�
జలమయమైన లోతట్టు ప్రాంతాలు మెట్ట పంటలకు ఊపిరి జూన్ 1 నుంచి నేటి వరకు జిల్లాలో 624 మి.మీటర్ల వర్షపాతం నమోదు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల్లో మోస్తరు న�
మునుగోడు, ఆగస్టు 30 : జిల్లాలో పత్తిని అధికంగా సాగుచేసే మండలాల్లో మునుగోడు ఒకటి. ప్రస్తుత వానకాలం సాగులో మండలవ్యాప్తంగా సుమారు 44,100 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈసారి 3.50లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అం�
యాదాద్రి, ఆగస్టు30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమ�
భువనగిరి కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టేందుకు 1950 టోల్ఫ్రీ నంబర్తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ �
భువనగిరి కలెక్టరేట్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భా�
భూదాన్పోచంపల్లి: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభి వృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ�
యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1, 33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీ బ్యాగులతో
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�