ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు ఏడు మాసాల్లో పూర్తిరైతులకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యంలిఫ్ట్ ఏర్పాటుకు రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్అయిటిపాముల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల
సెప్టెంబర్ 1 నుంచి నిర్వహణకు సన్నద్ధంనూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ప్రదర్శన2020-21 సంవత్సరానికి ఉమ్మడి జిల్లా నుంచి 308 ప్రదర్శనలు ఎంపికసూర్యాపేట జిల్లా నుంచి 48, యాదాద్రి నుంచి 43 మాత్రమే రామగిరి, ఆగస్టు 27: వ�
పూర్వ వైభవం దిశగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడికి క్యూ కడుతున్న విద్యార్థులు వసతులు, బోధనా నైపుణ్యత మెరుగుపడటంతో మనసు మార్చుకుంటున్న తల్లిదండ్రులు జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్ల�
రాజాపేట: పాఠశాలల్లో చేపడుతున్న పారిశుధ్య పనులు భేష్గా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీ లించా
ఆత్మకూరు(ఎం): సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన దళితబంధును విమర్శించే రాజకీయ పార్టీల కు రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వ విప్, ఆల�
యాదాద్రి: కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీలోగా �
యాదాద్రి: శ్రీశ్రీరాధాకృష్ణజగన్నాధ మందిరం, అఖండ నామాశ్రమం ప్రధాన కార్యాలయం, అస్ట్రోవిజక్ కేంద్రాన్ని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశ్వధర్మ పరిరక�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 9,77,883 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,47,060, రూ. 100 దర్శనంతో రూ. 75,000, నిత్య కైంకర్యాలతో రూ.1,400, సుప్రభాతం ద్వారా రూ.1,400, క్యారీ బ్యాగులతో రూ. 2,750, సత్యనారాయణ స్వామి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేప ట్టారు. మరోవైపు స్వామి వారి నిత్యారాధనలు అత
యాదాద్రి: పవిత్ర శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో లక్ష్మీ పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయం త్రం వేళలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వ హించ
యాదగిరిగుట్ట రూరల్: నృసింహ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపుకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా వాసులకు పునరావాసం కల్పిస్తా మని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్ల
పకడ్బందీగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖటోల్ ఫ్రీ నంబర్ 155260కు డయల్ 100 అనుసంధానంనేరాల నియంత్రణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణక్షేత్రస్థాయి వరకు సాంకేతిక వినియోగంపై దృష్టిఅవగాహన కార్యక్రమాల నిర్వహణకు �
సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల నమోదుక్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బందిపంటల లెక్కల ఆధారంగా దిగుబడుల అంచనా.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లుపర్యవేక్షిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధి�
రామన్నపేటలో ఘనంగా బోనాల పండుగముత్యాలమ్మతల్లికి గ్రామపంచాయతీ నుంచి ప్రత్యేక బోనం రామన్నపేట, ఆగస్టు 26: ముత్యాలమ్మ బోనాల పండుగను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సర్పం చ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ గ్రా�
శ్రద్ధతో పనిచేసినప్పుడే విజయంఅనుభవం ఉన్న రంగంలోనే యూనిట్లు ఎంపిక చేసుకోవాలిదళితబంధు డబ్బులతో ఆర్థికంగా ఎదగాలివాసాలమర్రిలో నేషనల్ ఎగ్కోఆర్డీనేషనల్ కమిటీ అడ్వైజర్ బాలస్వామికష్టపడి పనిచేస్తే ఏ ర�