పకడ్బందీగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖటోల్ ఫ్రీ నంబర్ 155260కు డయల్ 100 అనుసంధానంనేరాల నియంత్రణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణక్షేత్రస్థాయి వరకు సాంకేతిక వినియోగంపై దృష్టిఅవగాహన కార్యక్రమాల నిర్వహణకు �
సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల నమోదుక్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బందిపంటల లెక్కల ఆధారంగా దిగుబడుల అంచనా.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లుపర్యవేక్షిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధి�
రామన్నపేటలో ఘనంగా బోనాల పండుగముత్యాలమ్మతల్లికి గ్రామపంచాయతీ నుంచి ప్రత్యేక బోనం రామన్నపేట, ఆగస్టు 26: ముత్యాలమ్మ బోనాల పండుగను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సర్పం చ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ గ్రా�
శ్రద్ధతో పనిచేసినప్పుడే విజయంఅనుభవం ఉన్న రంగంలోనే యూనిట్లు ఎంపిక చేసుకోవాలిదళితబంధు డబ్బులతో ఆర్థికంగా ఎదగాలివాసాలమర్రిలో నేషనల్ ఎగ్కోఆర్డీనేషనల్ కమిటీ అడ్వైజర్ బాలస్వామికష్టపడి పనిచేస్తే ఏ ర�
రూ.21లక్షలతో అభివృద్ధి పనులు పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పుల్లాయిగూడెం ప్రగతి పథంలో ముందుకు పోతుంది. గ్రామంలో మొత్�
నిలువ నీడలేదు సాయం చేయండి సారూ నమ స్తే తెలంగాణ దినపత్రక కథనానికి స్పందన .. నెల రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయించి ఇచ్చిన ట్రాన్స్కో ఆండ్ జేన్కో సీఎండీ ప్రభాకర్రావు కృతజ్ణతలు తెలిపిన చిన్నారులు సంస�
మోత్కూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శనివారం మండల పర్యటనను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. గురువారం మం
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,66,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98, 846, రూ. 100 దర్శనంతో రూ. 41,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 600, సుప్రభాతంతో రూ. 800, క్యారీ బ్యాగులతో రూ. 3,850, సత్యనారాయణ స్వామి �
రాష్ట్ర ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్బాబు. దేవాలయ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై హర్షం.. యాదాద్రి: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభు�
మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సర్వే సమస్యలను గుర్తించి అంచనాలు రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి నివేదన.. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు సన్నద్ధం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండ
కలెక్టర్ పమేలాసత్పతి యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని గదులను పూర్తిస్థాయిలో శుభ్రపర్చాలని కలెక్టర్ పమేలాసత్పతి �
అభివృద్ధి చెందిన సంస్థాన్నారాయణపురం మండలం ఐదుదోనాలతండా గతంలో గుక్కెడు నీళ్ల కోసం పోరాటం.. నేడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు తండాను దత్తత తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్భగవత్ శ్రీభక్తాంజనేయ స్వామి దేవ
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో డయాబెటిక్ రెటీనోపతిపై అవగాహన పెంచడానికి జనరల్ మెడిసిన్ కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ విభాగాల సమన్వయంతో నేత్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్�